దేశ రాజధాని ఢిల్లీలో గత 15 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతూ.. కొత్త ఏడాది తొలి రోజే కనిష్ట ఉష్ణోగ్రత 1.1 డిగ్రీలకు పడిపోయింది. ఆ గడ్డకట్టే చలిలోనే రైతులు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వాపస్ తీసుకోవాలనే డిమాండ్ తో రైతులు చేపట్టిన ఆందోళన 37వ రోజైన శుక్రవారం కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pFWF9D
Friday, January 1, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment