Sunday, October 13, 2019

కేరళ క్రైస్తవ సన్యాసినికి సెయింట్ హుడ్ హోదా: దేవ దూతగా..పోప్ ఫ్రాన్సిస్ ప్రకటన: కేంద్రమంత్రి సమక్షం

వాటికన్ సిటీ: కేరళకు చెందిన క్రైస్తవ సన్యాసిని మరియం థెరిసాకు ప్రఖ్యాత సెయింట్ హోదా లభించింది. క్రైస్తవ మతంలో అత్యున్నతమైన హోదా ఇది. ఈ విషయాన్ని పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం ప్రకటించారు. ఇకపై ఆమెను దేవ దూతగా భావించాలని సూచించారు. ఈ ఉదయం వాటికన్ సిటీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమం సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2q1Pdfl

Related Posts:

0 comments:

Post a Comment