భోపాల్/హైదరాబాద్ : కరోనా వైరస్ మహమ్మారి జనాల చేత చిత్ర విచిత్ర వేశాలేపిస్తోంది. మొహానికి మాస్క్ తప్పనిసరి చేసింది, చేతికి గ్లౌజులు వేయించింది, ఇళ్లకే పరిమితం చేసింది, తాజాగా పెళ్లిళ్లను కూడా ఒంటరిగానే చేసుకోమంటోంది మాయలమారి కరోనా. కాదంటే తీవ్ర పరిణామాలు ఎదురౌతాయని హెచ్చరికలు కూడా జారీ చేస్తోంది కరోనా. మద్యప్రదేశ్ లో అచ్చం ఇలాంటి ఘటనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2A7Ivtl
పెళ్లికి బంధువులెందుకోయ్..!తాళి, వధువుంటే చాలదా..?వరుడిపై మద్యప్రదేశ్ పోలీసుల కేసు నమోదు..!
Related Posts:
ప్రధాని మనసులో మాట..!! జగన్ - చంద్రబాబు-పొత్తు : నథింగ్ డూయింగ్:..!!ఏపీ రాజకీయాలపైన ప్రధాని మోదీ ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఏపీలో ప్రధాన పార్టీలైన వైసీపీ-టీడీపితో బీజేపీ భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండనున్నాయి. కొద్ది రోజ… Read More
జగన్ దెబ్బకు దెబ్బ- ఏబీవీ డిస్మిస్: వైసీపీ 23 మంది జంపింగ్-నంద్యాల బైపోల్..!!ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐపీఎస్..చంద్రబాబు హయాంలో నిఘా చీఫ్ గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావును డిస్మిస్ చేయాలని రాష్ట్ర ప్రభ… Read More
జీవిత ఖైదు తర్వాత మరో శిక్ష విధించవచ్చా ? ధర్మసందేహం తీర్చిన సుప్రీంకోర్టుమన దేశంలో తీవ్ర నేరాల్లో విధిస్తున్న జీవిత ఖైదు తర్వాత మరో శిక్ష విధించే అవకాశం ఉంటుందా ? ఇప్పటివరకూ ఎవరో కొందరికి మాత్రమే వచ్చిన ఈ అనుమానం కర్నాటకలోన… Read More
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు అక్కడికక్కడే మృతి...అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-బొలెరో ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గుత్తి సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం… Read More
పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ.. పార్టీలో చేరిన 10 రోజులకే... ఇక హుజురాబాద్ బరిలో ఆ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్?ఇటీవలే టీఆర్ఎస్ పార్టీలో చేరిన పాడి కౌశిక్ రెడ్డిని రాష్ట్ర కేబినెట్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేసింది. ఆదివారం(అగస్టు 1) జరిగిన కేబినె… Read More
0 comments:
Post a Comment