Sunday, October 13, 2019

ఒకే కుటుంబంలో మూడు హత్యలు.. కామారెడ్డి జిల్లాలో కలకలం..!

నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాలో కలకలం రేగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. దోమకొండ మండలంలో జరిగిన ఈ ఘటన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అలజడికి కారణమైంది. జంగంపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దోమకొండ గ్రామ శివారులో విగత జీవులై కనిపించడం భయాందోళన రేకెత్తించింది. బందెల బాలయ్య, అతని కూతురు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oEBlY5

Related Posts:

0 comments:

Post a Comment