Thursday, October 3, 2019

విమానాశ్రయాలే టార్గెట్: ఢిల్లీలో నలుగురు ఉగ్రమూకలు..అలర్ట్ చేసిన ఇంటెలిజెన్స్

దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఢిల్లీ నగరం ఇప్పటికే పోలీసుల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రమూకలు దేశంలోకి ప్రవేశించారని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు క్షుణ్ణంగా సోదాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలను అలర్ట్ చేశారు పోలీసులు. దుర్గ పూజా రామ్‌లీలు జరుగుతున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2o6MTDj

Related Posts:

0 comments:

Post a Comment