Saturday, October 5, 2019

ఆర్టీసి ఉద్యోగులకు ప్రభుత్వం రివర్స్ షాక్: ఇంకా అందని జీతాలు: ఒత్తిడి పెంచేందుకే..!

తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతున్న తెలంగాణ ఆర్టీసి కార్మికులకు ప్రభుత్వం రివర్స్ షాక్ ఇస్తోంది. ఆర్టీసి ఉద్యోగులకు ఈ నెల వేతనాలు ఇంకా అందలేదు. ఆర్టీసిలో గతంలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా ప్రతీ నెలా ఒకటో తేదీన వేతనాలు జమ అయ్యేవి. ఆ తరువాత సంస్థ ఆర్దిక పరిస్థితి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AMHljX

Related Posts:

0 comments:

Post a Comment