టీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. డిమాండ్లపై కార్మిక సంఘాల బెట్టువీడకపోవడం, విధుల్లో చేరకుంటే డిస్మస్ చేస్తామనే ప్రభుత్వం బెదిరించడంతో సమ్మె సైరన్కు రాజకీయ పక్షాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. తమ కార్యాచరణను ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి ప్రకటించగా. సాయంత్రం 6 గంటల వరకు మంత్రి అజయ్ డెడ్లైన్ విధించడంతో సమ్మె సైరన్ కాకరేపుతోంది. తెలంగాణాలో కొనసాగుతున్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oRca4q
గీత దాటితే వేటే: ఆర్టీసీ జేఏసీకి సర్కార్ అల్టిమేటం, మూడు ప్రత్యామ్నాయాలపై దృష్టి
Related Posts:
భీకర ఎన్కౌంటర్: ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు మృతి, ముగ్గురు ఉగ్రవాదుల హతంశ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లు అమరులయ్యారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యార… Read More
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: పశ్చిమగోదావరిలో అత్యధికం, కర్నూలులో అల్పంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా తగ్గుతూ వస్తోంది. కరోనా పరీక్షలు పెంచుతున్నప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు మాత్రం తక్కు… Read More
ఐపీఎల్ అంకెలతో కోహ్లీ ప్రదర్శనపై ఒక అంచనాకు రాలేం: సైమన్ కటిచ్దుబాయ్: ఐపీఎల్ 2020లో విఫలమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, విరాట్ కోహ్లీపై ఓ వైపు విమర్శలు ఎదురవుతుంటే మరోవైపు ఆ జట్టు కోచ్ సైమన్ కటిచ్ ప్రశంసల జల్ల… Read More
అనుమానాస్పద స్థితిలో ఆర్మీ మేజర్ మృతి: తలలో బుల్లెట్ గాయాలుశ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఓ మేజర్ ర్యాంక్ సైనికాధికారి అనుమానాస్పద స్థితిలో మరణించారు. జమ్మూలోని రాజౌరి జిల్లాలో రాష్ట్రీయ రైఫిల్స్ క్యాంప్ వద్ద సోమవ… Read More
అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య: నంద్యాల సీఐ అరెస్ట్, క్రిమినల్ కేసు నమోదుకర్నూలు: జిల్లాలోని నంద్యాలలో ఇటీవల అబ్దుల్ సలాం అనే ఆటో డ్రైవర్ తన నలుగురు కుటుంబసభ్యులతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసులో ఆరోపణలు… Read More
0 comments:
Post a Comment