Saturday, October 5, 2019

గీత దాటితే వేటే: ఆర్టీసీ జేఏసీకి సర్కార్ అల్టిమేటం, మూడు ప్రత్యామ్నాయాలపై దృష్టి

టీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. డిమాండ్లపై కార్మిక సంఘాల బెట్టువీడకపోవడం, విధుల్లో చేరకుంటే డిస్మస్ చేస్తామనే ప్రభుత్వం బెదిరించడంతో సమ్మె సైరన్‌కు రాజకీయ పక్షాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. తమ కార్యాచరణను ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి ప్రకటించగా. సాయంత్రం 6 గంటల వరకు మంత్రి అజయ్ డెడ్‌లైన్ విధించడంతో సమ్మె సైరన్ కాకరేపుతోంది. తెలంగాణాలో కొనసాగుతున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oRca4q

Related Posts:

0 comments:

Post a Comment