రియాద్: సౌదీ అరేబియాలో నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఆ నిబంధనలు ఉల్లంఘిస్తే పర్యవసనాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి. అయితే కొన్ని నిబంధనలకు సడలింపునిస్తూ అక్కడికి వచ్చే టూరిస్టులకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది సౌదీ ప్రభుత్వం. ఒక హోటల్ గదిలో ఇద్దరు అపరిచిత వ్యక్తులు ఉండేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కొత్తగా జారీ చేసిన టూరిస్టు వీసా నిబంధనల్లో ఈ అంశాన్ని చేర్చింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OnyAos
రూల్స్ సడలింపు: ఆదేశంలో ఒకే గదిలో పురుషులు స్త్రీలు ఉండొచ్చు..కానీ అది కుదరదు
Related Posts:
ఆ గ్రామానికి దేశం కంటే ఐదేళ్ల ముందే స్వాతంత్య్రం వచ్చింది! గాంధీ, సుభాష్ నోట ‘ఈసూరు’ మాటబెంగళూరు: మనదేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందంటే.. ఎవరైనా చెప్పేస్తారు.. ఆగస్టు 15, 1947 అని. అయితే, దీనికి ఐదేళ్ల ముందే భారతదేశంలో ఓ గ్రామానికి స… Read More
పచ్చని కొండల్లో విష బీజాలు నాటారు, బాబు పేరు వింటేనే ఉలికిపాటు.. పార్ట్-3 పోస్ట్లో విజయసాయిరెడ్డి..ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై మరోసారి ఫైరయ్యారు వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి. గిరిజనులను మోసం చేసింది బాబే అంటూ ధ్వజ మెత్తారు. ఆ సామాజిక వర… Read More
1947 ఆగష్టు 15న గాంధీజీ ఎక్కడున్నారు.. నాడు జరిగిందేమిటి..?భారత దేశానికి 15 ఆగష్టు 1947న స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి వరకు భారత్ను పాలించిన తెల్లదొరలు... దేశానికి స్వాతంత్ర్యం ప్రకటించారు. ఇక అప్పటి నుంచి భా… Read More
2036కి 152 కోట్లకు భారత జనాభా... ఎన్నో మార్పులు... ఏ రాష్ట్రంలో ఎంత పెరుగుతుందో తెలుసా...రాబోయే 16 ఏళ్లలో భారత్ జనాభా మరో 10శాతం పెరగనుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఓ టెక్నికల్ గ్రూప్ అంచనా వేసింది. అంటే, ప్రస్తుతం ఉ… Read More
‘పరిశ్రమ ఆధార్’: కంపెనీలకు నంబర్, ఏపీ సర్కార్ కీ డిషిసన్, కమిటీ నివేదికతో...ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ పరిశ్రమకు ప్రత్యేక సంఖ్య కేటాయిస్తామని తెలిపింది. పరిశ్రమ ఆధార్ పేరుతో స్పెషల్ నంబర్ కేటాయిస్… Read More
0 comments:
Post a Comment