ఏపీలో ఈ ఏడాది ఏప్రిల్ 8న ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. పోలింగ్ జరిగినప్పటికీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ ఓట్లను లెక్కించలేదు. తదుపరి హైకోర్టు ఉత్తర్వులు వస్తే తప్ప ఈ ప్రక్రియ ముందుకు కదలదు. ఈ అంశంపై మే 4న విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. హైకోర్టు జస్టిస్ ఎం.సత్యనారాయణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/341iWFU
హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా.. ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్పై నేడే తుది తీర్పు...
Related Posts:
నీరవ్ మోదీ జాకెట్ ఖరీదు ఎంతో తెలుసా ? అక్షరాల 9 లక్షలులండన్ : లండన్ వీధుల్లో చక్లర్లు కొట్టిన నీరవ్ మోదీ గురించే చర్చ జరుగుతోంది. లుక్ మారడంతో సోషల్ మీడియాలో ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. పెరిగిన మీసాలు, గడ… Read More
చిన్నారుల టీకాల పై పర్యవేక్షణ కరువు..! రికార్డులకెక్కని లెక్కలు..!అదికారుల నిర్లక్ష్యం..!!హైదరాబాద్: చిన్నారులకు వేసే వ్యాధి నిరోధక టీకాలపై పర్యవేక్షణ కొరవడింది. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిలో నిర్లక్ష్యపు ధోరణి పరాకాష్ఠకు చేరింది. నాంపల్లిలో … Read More
భార్యల పాదపద్మముల సాక్షిగా మహిళా దినోత్సవం.. ఎక్కడో కాదు వైజాగ్ లోనేభార్యలను హింసించే వారే కాదు, గౌరవించేవారు, పూజించే వారు కూడా భారత దేశంలో ఉన్నారు. "యత్ర నార్యన్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా" అంటారు. ఎక్కడస్త్రీలు పూజ… Read More
నిద్రమత్తులో ఆలయాన్ని ఢీకొట్టారు .. అక్కడికక్కడే ప్రాణాలు విడిచారుప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో ఆంజనేయస్వామి ఆలయాన్ని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. మృతదేహాలను ప… Read More
వినియోగదారుడికి మంచి వార్తలు అందించడమే డెయిలీహంట్ ముఖ్య ఉద్దేశం: ఉమాంగ్ బేడీభారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య గత పదేళ్లలో విపరీతంగా పెరిగిపోయిందన్నారు డెయిలీ హంట్ న్యూస్ యాప్ ప్రెసిడెంట్ ఉమాంగ్ బేడీ. ముఖ్యంగా దేశ ప్రజలు … Read More
0 comments:
Post a Comment