ఏపీలో ఈ ఏడాది ఏప్రిల్ 8న ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. పోలింగ్ జరిగినప్పటికీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ ఓట్లను లెక్కించలేదు. తదుపరి హైకోర్టు ఉత్తర్వులు వస్తే తప్ప ఈ ప్రక్రియ ముందుకు కదలదు. ఈ అంశంపై మే 4న విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. హైకోర్టు జస్టిస్ ఎం.సత్యనారాయణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/341iWFU
Thursday, May 20, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment