Thursday, May 20, 2021

Bombay High Court: జగన్ సర్కార్‌కు బూస్ట్..ఆత్మరక్షణలో టీడీపీ: విద్యావ్యవస్థకు దేవుడే దిక్కు

అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య తీవ్ర స్థాయిలో రాజకీయ దుమారం చెలరేగడానికి కారణమైంది- పదో తరగతి పరీక్షల నిర్వహణ వ్యవహారం. ఈ పరీక్షలను తాము నిర్వహించి తీరుతామంటూ జగన్ సర్కార్ ప్రకటించింది. దీనిపై తాము వెనుకంజ వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. రాష్ట్రంలో కరోనా వైరస్ అంచనాలకు మించిన స్థాయిలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bGoVnU

Related Posts:

0 comments:

Post a Comment