అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య తీవ్ర స్థాయిలో రాజకీయ దుమారం చెలరేగడానికి కారణమైంది- పదో తరగతి పరీక్షల నిర్వహణ వ్యవహారం. ఈ పరీక్షలను తాము నిర్వహించి తీరుతామంటూ జగన్ సర్కార్ ప్రకటించింది. దీనిపై తాము వెనుకంజ వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. రాష్ట్రంలో కరోనా వైరస్ అంచనాలకు మించిన స్థాయిలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bGoVnU
Bombay High Court: జగన్ సర్కార్కు బూస్ట్..ఆత్మరక్షణలో టీడీపీ: విద్యావ్యవస్థకు దేవుడే దిక్కు
Related Posts:
క్లోమ గ్రంథి క్యాన్సర్తో బాధపడుతూ గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కన్నుమూతపనాజీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన వయస్సు 63. కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పని చేశారు. ఆయన ఏడాదికి పైగా పాంక్రియాటి… Read More
ఎన్నికల కోడ్ వర్తిస్తుందే బాలా..! వెడ్డింగ్ కార్డులో మోడీ ప్రస్తావనకు నోటీసులుడెహ్రాడూన్ : పెళ్లిళ్లకు, ఎన్నికల కోడ్ కు సంబంధమేంటి అనుకుంటున్నారా? అవును సంబంధముంది. ఉత్తరాఖండ్ లో జరిగిన ఓ సంఘటన కారణంగా పెళ్లి కొడుకు తండ్రికి ఎన… Read More
ఆగని వలసలు, టీఆర్ఎస్లోకి కాంగ్రెస్ కీలక నేత: పార్టీలో సముచిత గౌరవంపై కేటీఆర్ హామీహైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార తెరాసలోకి వలసలు ఆగడం లేదు. ఆదివారం మరో కీలక నేత కారు ఎక్కారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు తెరాసలో చే… Read More
పుల్వామా దాడి తర్వాత పాక్ సమీపంలో 70కి పైగా వార్షిప్స్: ఐఎన్ఎస్, న్యూక్లియర్ సబ్మెరైన్లు సహా..న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రవాద దాడి అనంతరం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టింది. ఆ త… Read More
ఏడో వికెట్ డౌన్, కేసీఆర్ను కలిసిన కొత్తగూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే: 19 నుంచి 11 తగ్గిన కాంగ్రెస్ బలంహైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు నెలలు మాత్రమే అవుతోంది. మరోవైపు, సార్వత్రిక ఎన్నికలకు మరో ఇరవై నాలుగు రోజుల సమయం ఉంది. ఈ సమయంలో… Read More
0 comments:
Post a Comment