హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి బారి నుంచి కోలుకొన్న వారిని బ్లాక్ ఫంగస్ (Black Fungus) ఇన్ఫెక్షన్ వెంటాడుతోంది. ప్రాణాలను హరించి వేస్తోంది. ఈ తరహా కేసులు దేశవ్యాప్తంగా భారీగా పెరిగిపోతోన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దీనికి మినహాయింపేమీ కాదు. తెలంగాణ సహా పలు రాష్ట్రాలు బ్లాక్ ఫంగస్ను మహమ్మారిగా ప్రకటించాయి. దీనికి అనుగుణంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oBwK3A
కాక పుటిస్తోన్న కేటీఆర్ ట్వీట్: దొంగలముఠా: ఆ తెలివి లేదుగానీ..: బండి సంజయ్ కౌంటర్
Related Posts:
Actress: మేడమ్ కు బెయిల్, డ్రగ్స్ కేసులో 140 రోజులు సెంట్రల్ జైలు, పగవాళ్లకు ఈ కష్టాలు వద్దు !బెంగళూరు/ న్యూఢిల్లీ: బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయ్యి జైలుపాలైన స్యాండిల్ వుడ్ బ్యూటీక్వీన్, బహుబాష నటి రాగిణి అలియాస్ రాగిణి ద్వివేదికి … Read More
కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు -ఎన్నికను ఖరారు చేసిన CWC -భేటీలో తీవ్రవాగ్వాదంగడిచిన ఏడేళ్లుగా దేశమంతటా బీజేపీ ప్రభంజనం కొనసాగుతుండగా, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాత్రం బలహీనమవుతూ వస్తుండటం, పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ ర… Read More
కేటీఆర్ సీఎం అయితే అణుబాంబు పేలుతుంది : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలుతెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ సీఎం అవుతున్నారు అన్న వార్త జోరుగా ప్రచారం అవుతోంది. ఇక దీనిపై ప్రతిపక్ష పార్టీల నేతలు రకరకాలుగా స్పందిస్తున్న విషయం తెలిసి… Read More
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియకు ఊరట... ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం...బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో నిందితురాలిగా ఉన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు ఆమెకు షరతులతో కూ… Read More
గ్రేటర్ మేయర్ నోటిఫికేషన్ రిలీజ్.. 11వ తేదీన సభ్యుల ప్రమాణం, అదేరోజు ఎన్నికగ్రేటర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆర్. పార్థసారథి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 11వ తేదీన పరోక్ష పద్దతిల… Read More
0 comments:
Post a Comment