Thursday, May 20, 2021

కాక పుటిస్తోన్న కేటీఆర్ ట్వీట్: దొంగలముఠా: ఆ తెలివి లేదుగానీ..: బండి సంజయ్ కౌంటర్

హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి బారి నుంచి కోలుకొన్న వారిని బ్లాక్‌ ఫంగస్ (Black Fungus) ఇన్‌ఫెక్షన్ వెంటాడుతోంది. ప్రాణాలను హరించి వేస్తోంది. ఈ తరహా కేసులు దేశవ్యాప్తంగా భారీగా పెరిగిపోతోన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దీనికి మినహాయింపేమీ కాదు. తెలంగాణ సహా పలు రాష్ట్రాలు బ్లాక్ ఫంగస్‌ను మహమ్మారిగా ప్రకటించాయి. దీనికి అనుగుణంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oBwK3A

Related Posts:

0 comments:

Post a Comment