Thursday, May 20, 2021

కరోనా మెడికల్ రీసెర్చ్‌కు 93 ఏళ్ల వృద్దురాలి మృతదేహం అప్పగింత... ఆ విషయంలో దేశంలోనే మొట్టమొదటి మహిళ

కోల్‌కతాకు చెందిన 93 ఏళ్ల జ్యోత్స్నా బోస్ అనే కార్మిక నాయకురాలి మృతదేహాన్ని కరోనా మెడికల్ రీసెర్చ్ కోసం ఆమె కుటుంబ సభ్యులు 'గందర్పన్' అనే ఓ స్వచ్చంద సంస్థకు అప్పగించారు. దేశంలో కరోనా పరిశోధనల కోసం ఒక మహిళ మృతదేహాన్ని దానం ఇవ్వడం ఇదే మొట్ట మొదటిసారి. తన మరణానంతరం మృతదేహాన్ని బ్రొజో రాయ్స్‌కి చెందిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sfzebz

Related Posts:

0 comments:

Post a Comment