హైదరాబాద్ : నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ కన్నుమూశారు. హైదరాబాద్లోని తన ఇంటిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కోడెల శివప్రసాద్ రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా పనిచేసి మన్ననలు పొందారు. ఏపీ తొలి స్పీకర్గా పనిచేశారు. ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి తీరనిలోటు. టీడీపీ నేతలు,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LYTLdK
పల్నాటి పులి కోడెల, భయం అంటే ఏంటో తెలియదు, మృతిని జీర్ణించుకోలేమన్న చంద్రబాబు
Related Posts:
‘క్షమించాలి.. మూసేశాం! నో ‘పవర్’’: జగన్ సర్కారుపై పవన్ కళ్యాణ్ సెటైర్లుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బొగ్గు కొరత ఏర్పడటంతో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా కష్టంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో బొగ్గు కొరతను తీర్చేందుకు సింగరేణి సం… Read More
కుప్పకూలిన రైల్వే షెడ్: నిర్మాణంలో ఉండగానే.. భారీ వర్షాలే కారణమా?హౌరా: నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే షెడ్ కుప్పకూలిపోయింది. నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చిన దశలో ఒక్కసారిగా కుంగిపోయిందా షెడ్. ఈ ప్రమాదంలో సుమారు ఆరుమంది కా… Read More
కృష్ణమ్మ పరవళ్లు.. రికార్డు స్థాయిలో వరద ఉధృతిహైదరాబాద్ : కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. గత రికార్డులకు చేరువగా వరద ఉధృతి కొనసాగుతోంది. సెప్టెంబర్ మాసం పూర్తి కాకుండానే 1270 టీఎంసీల వరద నీరు వచ్చి … Read More
వైయస్ విగ్రహాలకు ఎవరు అనుమతించారు: నేరస్తుడు సీఎం అయితే ఇలాగే: చంద్రబాబు ఫైర్..!మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ పైన ఆరోణలు గుప్పిస్తున్నారు. కోడెల మరణానికి ప్రభుత్వ వేధింపులే కారణమంటూ గతంలో చేసిన విమర్శలను మరోసారి ప్రస… Read More
మద్యం తాగిన మైకంలో ఫ్రెండ్ ను చంపేశారు, బాత్ రూంలో శవం, సీసీ కెమెరాల్లో!బెంగళూరు: పీకలదాక మద్యం తాగి సాటి స్నేహితుడిని హత్య చేసిన ఘటన కర్ణాటకలోని బెళగావి నగరంలో జరిగింది. మద్యం మత్తులో వినాయక అనే యువకుడు సాటి స్నేహితుల చేత… Read More
0 comments:
Post a Comment