హైదరాబాద్ : నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ కన్నుమూశారు. హైదరాబాద్లోని తన ఇంటిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కోడెల శివప్రసాద్ రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా పనిచేసి మన్ననలు పొందారు. ఏపీ తొలి స్పీకర్గా పనిచేశారు. ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి తీరనిలోటు. టీడీపీ నేతలు,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LYTLdK
పల్నాటి పులి కోడెల, భయం అంటే ఏంటో తెలియదు, మృతిని జీర్ణించుకోలేమన్న చంద్రబాబు
Related Posts:
పాదచారికి పట్టాభిషేకం..ఇలా : ఇప్పటికే చేరుకున్న అభిమానులు: తరలి వస్తున్న ప్రముఖులు వీరే..!ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మరి కొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆర్దరాత్రి కురిసిన వర్షానికి సభా వేదిక పాక్షికంగా ద… Read More
గాంధీ, వాజ్పేయికి నివాళులర్పించిన మోడీఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజార్టీ సాధించిన నరేంద్రమోడీ రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సాయంత్రం 7గంటలకు రాష్ట్రపతి భవన్… Read More
నేడు ఏపీలో కేసీఆర్... షెడ్యూల్ ఇదేతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి అతిథిగా వెళ్లనున్నారు. ఎన్నికల ఫలితాల్లో ఘనవిజయం సాధించిన అనంతరం జగన్ హైదరాబాద్ లో కేసీఆర్ ని… Read More
చిత్రహింసలు భరించలేక భర్తను చంపిన మహిళ..తలతో పోలీస్ స్టేషన్కు...!అస్సోం: భర్త పెట్టే వేధింపులు భరించలేక ఓ భార్య తెగించి అతన్ని హత్య చేసింది. ఆ వెంటనే పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది . ఈ ఘటన అస్సోంలోని లఖీంపూర్… Read More
నాడు ముంబై పేలుళ్లు..నేడు వైఎస్ జగన్ ప్రమాణానికి ఆర్జీవీ: ఎక్కడికెళ్లినా వాడుకోవడం కామన్!విజయవాడ: దర్శకుడు రామ్గోపాల్ వర్మ సినీ పరిశ్రమలో ఎంత మేధావిగా గుర్తింపు పొందారో.. బయటి ప్రపంచంలో అంతే వివాదాస్పదుడిగా పేరు తెచ్చుకున్నార… Read More
0 comments:
Post a Comment