Monday, September 30, 2019

వైయస్ విగ్రహాలకు ఎవరు అనుమతించారు: నేరస్తుడు సీఎం అయితే ఇలాగే: చంద్రబాబు ఫైర్..!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ పైన ఆరోణలు గుప్పిస్తున్నారు. కోడెల మరణానికి ప్రభుత్వ వేధింపులే కారణమంటూ గతంలో చేసిన విమర్శలను మరోసారి ప్రస్తావించారు. కోడెల విగ్రహం ఏర్పాటుకు అనుమతించకపోవటం పైన చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎవరు అనుమతులు ఇచ్చారని వైఎస్ విగ్రహాలు పెట్టారని ప్రశ్నించారు. నేరస్తుడు సీఎం అయితే ఏం చేస్తున్నాడో చూస్తున్నామని.. నేరస్తుడికి మద్దతిస్తే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mVvTPZ

Related Posts:

0 comments:

Post a Comment