Monday, September 30, 2019

కృష్ణమ్మ పరవళ్లు.. రికార్డు స్థాయిలో వరద ఉధృతి

హైదరాబాద్ : కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. గత రికార్డులకు చేరువగా వరద ఉధృతి కొనసాగుతోంది. సెప్టెంబర్ మాసం పూర్తి కాకుండానే 1270 టీఎంసీల వరద నీరు వచ్చి చేరడంతో కృష్ణా నది జలకళ సంతరించుకుంది. రెండు దశబ్దాల చరిత్రలో ఇది నాలుగోసారి కావడం విశేషం. అదలావుంటే కృష్ణా బేసిన్ చరిత్రలో ఈ సంవత్సరం ప్రాధాన్యత సంతరించుకుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2n6xORz

0 comments:

Post a Comment