అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బొగ్గు కొరత ఏర్పడటంతో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా కష్టంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో బొగ్గు కొరతను తీర్చేందుకు సింగరేణి సంస్థ నుంచి బొగ్గు సరఫరాను పెంచాలని విజ్ఞప్తి చేస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఓ లేఖను రాసిన విషయం తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mmBBtQ
Monday, September 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment