న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఒకేసారి భారీగా పెరగనున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న తాజా పరిణామాల కారణంగా మనదేశంలో పెట్రోల్ లీటర్పై రూ.5-7 పెరిగే అవకాశం ఉంది. దీంతో వాహనదారులకు తిప్పలు తప్పేలా లేవు. కాగా, ఈ ధరల పెరుగులకు సౌదీ అరేబియాపై జరిగిన దాడులే కారణం. డ్రోన్ దాడుల ఎఫెక్ట్: సౌదీలో సగానిపైగా నిలిచిన చమురు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34Oj4Ik
సౌదీపై డ్రోన్ల దాడి ఎఫెక్ట్: మనదేశంలో భారీగా పెరగనున్న పెట్రో ధరలు, ఎంతంటే..?
Related Posts:
'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పోస్టర్లో నెహ్రూ లేకపోవడంపై కాంగ్రెస్ ఆగ్రహంభారత 75వ స్వాతంత్ర్య సంబరాలను పురస్కరించుకుని 'ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్' (ఐసీహెచ్ఆర్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'ఆజాదీ కా అమృత్ మహోత… Read More
గుంటూరు జిల్లా: ఇంట్లో తల్లీకూతుళ్ల దారుణ హత్య - ప్రెస్ రివ్యూగుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని నాగార్జున నగర్లో బంధువే ఆస్తి కోసం తల్లీకూతుళ్లను నరికి చంపాడని సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం.. … Read More
SI Bhavani Suicide: విజయనగరంలో మహిళా ట్రైనీ ఎస్సై భవానీ ఆత్మహత్య... ఏమై ఉంటుంది...విజయనగరం జిల్లా కేంద్రంలోని పీటీసీ(పోలీస్ ట్రైనింగ్ కాలేజీ)లో ఓ మహిళా ఎస్సై ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపుతోంది. ఐదు రోజుల క్రితం శిక్షణ నిమిత్తం ఆమె … Read More
ఆప్ఘనిస్తాన్ హార్రర్పై స్పందించిన రక్షణమంత్రి రాజ్నాథ్: సైన్యంలో కొత్త విభాగంన్యూఢిల్లీ: ఇస్లామిక్ దేశం ఆప్ఘనిస్తాన్లో నెలకొన్న తాజా పరిణామాలు ప్రపంచ దేశాలను మరోసారి భయాందోళనలకు గురి చేస్తోన్నాయి. తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించ… Read More
కాబుల్ అల్లకల్లోలం: ‘రోడ్డు పక్కన మృతదేహాలు, ఆస్పత్రుల్లో కుళ్లుతున్న శవాలు’కాబుల్ పొలిమేరల్లోని ఒక ఇంట్లో అంత్యక్రియల ప్రార్ధనల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబుల్ ఎయిర్ పోర్టు నుంచి మరొకరి వ్యక్తి మృతదేహం ఇంటికి చేరింది. త… Read More
0 comments:
Post a Comment