Monday, September 30, 2019

మద్యం తాగిన మైకంలో ఫ్రెండ్ ను చంపేశారు, బాత్ రూంలో శవం, సీసీ కెమెరాల్లో!

బెంగళూరు: పీకలదాక మద్యం తాగి సాటి స్నేహితుడిని హత్య చేసిన ఘటన కర్ణాటకలోని బెళగావి నగరంలో జరిగింది. మద్యం మత్తులో వినాయక అనే యువకుడు సాటి స్నేహితుల చేతిలో ఆదివారం రాత్రి హత్యకు గురైనాడని బెళగావి పోలీసులు తెలిపారు. బెళగావి నగరంలోని రాజపురోహిత్ లాడ్జ్ లో గత రెండు నెలల నుంచి నలుగురు స్నేహితులు ఉద్యోగం చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2n8mCEb

Related Posts:

0 comments:

Post a Comment