Friday, September 27, 2019

యుద్ధమని కవ్విస్తే.. శాంతి అని ఊరుకోం.. తగిన బుద్ధి చెబుతాం.. పాక్‌కు మోడీ వార్నింగ్

మహాత్మా గాంధీ మార్గం నేటికి అనుచరణీయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గాంధీ 150వ జయంతి అక్టోబర్ 2న జరుపుకోబోతున్నామని స్మరించారు. కాసేపటి క్రితం ఐక్యరాజ్యసమితిలో ప్రధాని మోడీ ప్రసంగించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు. నరుడిలో ఈశ్వరుడిని చూడటమే భారతీయ అని మోడీ స్పష్టంచేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nbnk38

Related Posts:

0 comments:

Post a Comment