న్యూఢిల్లీ : ఎన్నికల వేళ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోన్న నేతలపై ఎన్నికల సంఘం కొరఢా ఝులిపిస్తోంది. ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్, మాయావతి ప్రచారానికి కత్తెర వేసినా ఈసీ, తాజాగా ఎస్పీ నేత ఆజంఖాన్, కేంద్రమంత్రి మేనకాగాంధీ ప్రచారానికి కత్తెర వేసింది. తాము నిర్దేశించిన సమయం వరకు వారు ప్రచారం చేయొద్దని తేల్చిచెప్పింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GrGNUx
ఆజంఖాన్పై 72, మేనకాపై 48 గంటల నిషేధం : నోటిదురుసుపై ఈసీ చర్యలు
Related Posts:
బీఎస్పీకి 21 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాలు ఖరారు: సీమలో రెండు, గుంటూరులో ఒకటి!అమరావతి: జనసేన పార్టీ-బహుజన సమాజ్ వాది పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. బీఎస్పీకి మూడు లోక్ సభ, 21 అసెంబ్లీ స్థానాలను కేటాయించబోతున్నట్… Read More
మల్కాజిగిరిలో నేను గెలవాలంటే మీ అవసరం కావాలి: వారి గడప తొక్కిన రేవంత్ రెడ్డి, ఆ నేత హామీహైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అరాచకత్వ పాలనపై పోరాడాలంటే, ఆయన పాలన అంతం కావాలంటే కామ్రేడ్లు అవసరమని కాంగ్రెస్ పార్టీ వర్కిం… Read More
కిస్సా కుర్చీకా : గోవా సీఎం క్యాండెట్ పై బీజేపీ మంతనాలు, తెరపైకి ఎంజీపీ నేత సుదీన్ అభ్యర్థితం ?పనాజీ : గోవా సీఎం మనోహర్ పారికర్ మృతితో ముఖ్యంత్రి పీటంపై పీఠముడి నెలకొంది. సీఎం రేసులో మేమున్నామంటు భాగస్వామ్యపక్షాలు బీజేపీకి సూచించడంతో ఆ పార్టీకి … Read More
లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే పార్టీ చిత్తుగా ఓడిపోతుంది, కురుణానిధి కొడుకు సంచలన వ్యాఖ్యలు!చెన్నై: తమిళనాడులో రానున్న లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే పార్టీ అతి దారుణంగా ఓటమిపాలౌతుందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి కుమారుడు ఎంకే. అళగిరి… Read More
మోడీని టార్గెట్ చేసిన బీజేపీ ఎంపీకి షాక్, ఆ స్థానంలో రవిశంకర ప్రసాద్ పోటీ!న్యూఢిల్లీ: బీహార్లోని పట్నాసాహిబ్ లోకసభ స్థానం నుంచి 2014లో భారతీయ జనతా పార్టీ నుంచి శతృఘ్ను సిన్హా విజయం సాధించారు. గత కొద్దికాలంగా ఆయన పార్టీలో ఉం… Read More
0 comments:
Post a Comment