మాండ్య : ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు ఏపీ సీఎం చంద్రబాబు. మళ్లీ మోదీ గెలిస్తే ఎన్నికలే ఉండవని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఐదేళ్లలో రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేశారని .. ప్రత్యర్థులపై దాడులు చేసి భయాందోళనకు గురిచేశారని విమర్శించారు. ఆయన సోమవారం కర్ణాటకలోని మాండ్యలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడినుంచి కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి బరిలో ఉన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GrGGZ7
చెప్పేదొకటి, చేసేదొకటి : ఐదేళ్లలో మోదీ చేసిందేమీ లేదన్న బాబు
Related Posts:
రైతులకు పెరుగుతోన్న అంతర్జాతీయ మద్దతు.. ఆస్కార్ నటి సంఘీభావం,బ్రిటీష్ నటికి రేప్ బెదిరింపులుకేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండుతో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు కొనసాగిస్తున్న ఆందోళనకు అంతర్జాతీయ మద్దతు అంతకంతక… Read More
ఎమ్మెల్యే సీతక్కకు నాన్ బెయిలబుల్ వారెంట్.. 9లోగా అమలు చేయాలని ఆదేశాలుకాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కపై నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఓ కేసు విచారణకు సంబంధించి ఎమ్మెల్యే సీతక్మ హాజరుకాలేదు. దీంతో కోర్ట… Read More
టీడీపీ కార్యకర్తలా నిమ్మగడ్డ, మార్చి 31 తర్వాత ఆయనను కుక్క కూడా పట్టించుకోదు : మరోమారు రోజా తీవ్ర వ్యాఖ్యలురాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి విరుచుకుపడ్డారు . గత ఎన్నికల సమయంలో ప్రజలు చంద్రబాబును ఓడించి టిడిపిని… Read More
రాజీనామాకు సిద్ధమైన గంటా- స్పీకర్కు లేఖ- వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎఫెక్ట్ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. కేంద్రం తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించేందుకు పచ్చజెండా ఊపిన నే… Read More
Sketch: పట్టపగలు పక్కన స్టాఫ్, ఎదురుగా బంగారు నగలు, ఆంటీల స్కెచ్ కు సూపర్ సినిమా!చెన్నై/ బెంగళూరు: కొందరు ఏమి చేసినా మూడో కంటికి తెలీకుండా చెయ్యడంతో వాళ్లు కేటుగాళ్లుగా గుర్తింపు తెచ్చుకుంటారు. ఇప్పుడు అదేకోవకు చెందిన ఇద్దరు ఆంటీల … Read More
0 comments:
Post a Comment