మాండ్య : ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు ఏపీ సీఎం చంద్రబాబు. మళ్లీ మోదీ గెలిస్తే ఎన్నికలే ఉండవని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఐదేళ్లలో రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేశారని .. ప్రత్యర్థులపై దాడులు చేసి భయాందోళనకు గురిచేశారని విమర్శించారు. ఆయన సోమవారం కర్ణాటకలోని మాండ్యలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడినుంచి కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి బరిలో ఉన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GrGGZ7
చెప్పేదొకటి, చేసేదొకటి : ఐదేళ్లలో మోదీ చేసిందేమీ లేదన్న బాబు
Related Posts:
భారత్ - చైనా: లద్ధాఖ్ పుట్టుకలోనే సంఘర్షణ ఉందా... అక్కడి పరిస్థితులు సియాచిన్ కన్నా దారుణమా?భారత్-చైనా దేశాల మధ్య సరిహద్దు సమస్యకు కేంద్రంగా మారిన లద్ధాఖ్ పేరు చెప్పగానే అక్కడ ప్రకృతి సౌందర్యం మాత్రమే కాదు అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల… Read More
ఢిల్లీ, గురుగ్రామ్కు చేరిన మిడతల దండు: అప్రమత్తం, ఆ రాష్ట్రాల్లో పంటలు నాశనంన్యూఢిల్లీ: పంటలను నాశనం చేసే మిడతల దండు దేశ రాజధాని ఢిల్లీ పరిసరాలకు చేరుకున్నాయి. మొదట ఈ మిడతల దండు గురుగ్రామ్ చేరి, ఆ నగరంలోని సైబర్ హబ్ ప్రాంతంలో … Read More
నాకూ సీఎం జగన్ కు దూరం పెంచకండి .. ఈ గొడవలకు కారణం విజయసాయి రెడ్డినే : రఘురామ వ్యాఖ్యలుఏపీ రాజకీయాలలో అధికార పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం పెను దుమారంగా మారింది. పార్టీకి, అధినేతకు వ్యతిరేకంగా మీడియా ముఖంగా చేస్తున్న వ్యాఖ్యలకు … Read More
NIAలో ఉద్యోగాలు: డిగ్రీ పాసై ఉంటే ఈ జాబ్స్కు అప్లయ్ చేయండినేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అకౌంటెంట్ మరియు స్టెనో గ్రాఫ్ పోస్టులను భర్తీ… Read More
వైఎస్ వివేకా హత్య కేసు సీబీఐ విచారణ ఏమైంది, ప్రధానికి లేఖ రాయండి జగన్: వర్ల రామయ్యఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాకు సంబంధించిన చిన్న కేసులకు ప్రాధాన్యం ఇస్తారని.. బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును మాత్రం పట్టించుకోవడం … Read More
0 comments:
Post a Comment