హైదరాబాద్ : తెలంగాణ గట్టు మీద స్థానిక సమరం జరగబోతోంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయగా .. నోటిఫికేషన్ విడుదల ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 18 నుంచి 20 లోపు నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను మూడు దశల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. దీనికి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IAjXvg
రెండు, మూడురోజుల్లో స్థానిక సమరం : 20 లోపు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్న ఈసీ
Related Posts:
కరోనా బారినపడిన మరో ముఖ్యమంత్రి: తనను కలిసినవారంతా టెస్టులు చేసుకోవాలని వినతిడెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కరోనావైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయనే వెల్లడించారు. తనకు కరోనా సోకిందన… Read More
బెంగాల్ బీజేపీలోకి వలసలు... సీపీఎంకి షాకిచ్చిన ఎమ్మెల్యే.. అమిత్ షా సమక్షంలో రేపు చేరిక?పశ్చిమ బెంగాల్లో రాజకీయం క్షణ క్షణానికి మారుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి వలసలు పెరుగుతున్నాయి. ఇటీవలే మమతా కేబినెట్ నుంచి తప… Read More
సారీ చెప్పినా వినని మూర్ఖత్వం ఆర్కిటెక్ట్ ప్రాణం తీసింది: ట్రక్కు కిందపడి నలిగిపోయాడు(వీడియో)భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ విషాద ఘటన చోటు చేసుకుంది. రోడ్డు మీద జరిగిన ఓ చిన్న వివాదం ఊహించని విధంగా ఒకరి ప్రాణం తీసింది. మొదటి వివాహ వార్షి… Read More
2020లో చిత్తూరు జిల్లా: కరోనావైరస్ నుంచి నివర్ తుఫాను వరకు..వార్తా విశేషాలు..!2020వ సంవత్సరం చిత్తూరు జిల్లా ప్రజలకు ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. ముఖ్యంగా కరోనా వైరస్, ప్రకృతి వైపరిత్యాలు, ఏనుగుల దాడులు ఇలా పలు సంఘ… Read More
కాల్పుల మోత: తుపాకీతో రెచ్చిపోయిన ఎంఐఎం నేత, ఒకరి పరిస్థితి విషమం..ఎంఐఎం నేత రెచ్చిపోయాడు. ఏకంగా తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లా తాటిగూడలో జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింద… Read More
0 comments:
Post a Comment