Wednesday, September 18, 2019

ఉగ్రవాదులు పాకిస్తాన్ నుండి కాకుండా ఆకాశం నుండి ఊడిపడుతున్నారా...:ఐరోపా సమాఖ్య

కశ్మీర్‌ అంశంలో పాకిస్తాన్‌‌కు మరోసారి అంతర్జాతీయంగా ఎదురుదెబ్బతగిలింది. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో మెజారిటీ దేశాలు భారత్ చర్యలను సమర్ధించారు.తాజాగా ఐరోపా సమాఖ్య కూడ భారత్‌కు మద్దతు పలికింది. చాల సంవత్సరాల సమావేశమైన ఐరోపా దేశాల సమఖ్య కశ్మీర్‌ అంశంపై చర్చ చేపట్టింది. దాయాది పాకిస్తాన్‌కు అంతర్జాతీయంగా మరో ఎదురుదెబ్బ తగిలింది. కశ్మీర్ అంశంలో భారత్‌ను అంతర్జాతీయ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O7QoEc

Related Posts:

0 comments:

Post a Comment