కశ్మీర్ అంశంలో పాకిస్తాన్కు మరోసారి అంతర్జాతీయంగా ఎదురుదెబ్బతగిలింది. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో మెజారిటీ దేశాలు భారత్ చర్యలను సమర్ధించారు.తాజాగా ఐరోపా సమాఖ్య కూడ భారత్కు మద్దతు పలికింది. చాల సంవత్సరాల సమావేశమైన ఐరోపా దేశాల సమఖ్య కశ్మీర్ అంశంపై చర్చ చేపట్టింది. దాయాది పాకిస్తాన్కు అంతర్జాతీయంగా మరో ఎదురుదెబ్బ తగిలింది. కశ్మీర్ అంశంలో భారత్ను అంతర్జాతీయ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O7QoEc
ఉగ్రవాదులు పాకిస్తాన్ నుండి కాకుండా ఆకాశం నుండి ఊడిపడుతున్నారా...:ఐరోపా సమాఖ్య
Related Posts:
క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా పనిచేస్తా .. బెర్త్ దక్కకపోవడంపై అసంతృప్తి లేదన్న హరీశ్హైదరాబాద్ : తనకెలాంటి బాధ్యతలు అప్పగించిన నిర్వర్తిస్తానని మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ సందర్భంగా హరీశ్ రావుకు చోట… Read More
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 466 టెక్నీషియన్, ఆపరేటర్ పోస్టులను భర్తీ… Read More
జగన్ తో కిల్లి కృపారాణి భేటీ : 28న వైసిపి లోకి ఎంట్రీ : ఎంపీగానా.. ఎమ్మెల్యేగానా..!కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసిపి అధినేత జగన్ తో భేటీ అయ్యారు. ఈ నెల 28న అమరావతిలో అధికారికంగా వైసిపి లో చేరనున్నట్లు ప్రకటించారు. శ్రీ… Read More
కపిల్ శర్మ షో నుంచి సిద్ధూను తప్పించడంతో ఉగ్రవాదం అంతమైనట్టేనా?చండీగఢ్ః పుల్వామాలో చోటు చేసుకున్న ఉగ్రవాదుల దాడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూను ఆయన మిత్రుడు, కమేడియన్ క… Read More
వంద గంటల్లో జైషే నాయకత్వం ఖతం...కశ్మీరి తల్లులు కీలకపాత్ర పోషించాలి: ఆర్మీఢిల్లీ: పుల్వామా దాడుల తర్వాత కశ్మీర్లో ఉగ్రవాదులను ఏరిపారేసే క్రమంలో భారత ఆర్మీ ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ సందర్భంగా మీడియా … Read More
0 comments:
Post a Comment