కశ్మీర్ అంశంలో పాకిస్తాన్కు మరోసారి అంతర్జాతీయంగా ఎదురుదెబ్బతగిలింది. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో మెజారిటీ దేశాలు భారత్ చర్యలను సమర్ధించారు.తాజాగా ఐరోపా సమాఖ్య కూడ భారత్కు మద్దతు పలికింది. చాల సంవత్సరాల సమావేశమైన ఐరోపా దేశాల సమఖ్య కశ్మీర్ అంశంపై చర్చ చేపట్టింది. దాయాది పాకిస్తాన్కు అంతర్జాతీయంగా మరో ఎదురుదెబ్బ తగిలింది. కశ్మీర్ అంశంలో భారత్ను అంతర్జాతీయ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O7QoEc
ఉగ్రవాదులు పాకిస్తాన్ నుండి కాకుండా ఆకాశం నుండి ఊడిపడుతున్నారా...:ఐరోపా సమాఖ్య
Related Posts:
ఆ అయిదే దేశానికి మూలస్తంభాలు: దేశీయ బ్రాండింగ్: మళ్లీ రూ.500 చెల్లింపు: ఎంఎస్ఎంఈలకు ఊతంన్యూఢిల్లీ: దేశానికి అన్ని రంగాల్లోనూ బలోపేతం చేయడానికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారని కేంద్ర ఆర్థికశా… Read More
అంతంకాదిది ఆరంభమేనా..? కరోనాకు పోయేకాలం లేదా..? మళ్లీ ఉలిక్కి పడ్డ వుహాన్ నగరం..!బీజింగ్/హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కరతాళ నృత్యం చేస్తోంది. కరోనా ఉద్భవించిన చైనాలో తగ్గుముఖం పట్టినట్టే పట్టి మరోసారి పంజావిసిరింది. … Read More
పక్కాగా ఆరోగ్య ఆసరా అమలు చెయ్యండి : సీఎం జగన్ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కట్టడికి రోజువారీ సమీక్ష నిర్వహిస్తున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి . ఇక నేడు జరిగిన సమీక్షా సమావేశంలో తాజా పరిస్థితిలో ఎ… Read More
బాలకృష్ణ నియోజకవర్గంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా .. హిందూపురంలో 100కి చేరువలో పాజిటివ్ కేసులుఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గం అయిన హిందూపురంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. కరోనా వేగంగా విస్తరిస్తున్న జిల్లాల్లో అనంతపురం జిల్లా ఒకటిగా… Read More
గుళ్ళో దర్శనాలు ఓకే .. గంట మోగుతుందా.. తీర్ధ ప్రసాదాల మాటేమిటి ?కరోనా నియంత్రణా చర్యల్లో భాగంగా దేశమంతా లాక్ డౌన్ విధించడంతో ఆ ప్రభావం ఆలయాల మీద పడింది. ఇక లాక్డౌన్ ఆంక్షల నుండి మినహాయింపులు ప్రకటిస్తున్న నేపధ్యంల… Read More
0 comments:
Post a Comment