విశాఖపట్టణం : మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యను రాజకీయం చేయడం తగదన్నారు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ. కోడెల శివప్రసాద్ పేరుతో అధికార, విపక్షాల విమర్శ-ప్రతి విమర్శలు సరికాదన్నారు. ఇరుపార్టీ నేతలు ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. లేదంటే ప్రజలకు చెడు సంకేతాలు వెళతాయన్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యను ఏపీలో ప్రధాన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LBfUzN
కోడెల పేరుతో రాజకీయాలు ఏంటీ ? టీడీపీ, వైసీపీ నేతల తీరుపై కన్నా ఫైర్
Related Posts:
పెంచి పెద్ద చేస్తే.. ఈటల ఇలా చేశారు.. హరీశ్ రావు నిప్పులుహుజురాబాద్ బై పోల్లో మాటల యుద్దం కంటిన్యూ అవుతుంది. మరికొన్ని రోజుల్లో పేదలకు దళితబంధు తరహాలో సాయం అందజేస్తామని మంత్రి హరీశ్రావు ప్రకటించారు. శనివార… Read More
\"మా\" పోలింగ్ ప్రారంభం- ప్రకాశ్ రాజ్ కు మోహన్ బాబు ఆశీర్వాదం : ఓటింగ్ ముందు ఆసక్తికర పరిణామాలు..!!స్టార్ వార్ అసలైన ఘట్టానికి చేరుకుంది. "మా" ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. నిన్నటి వరకు నువ్వా - నేనా అన్నట్లుగా సాగిన ప్రచార పర్వం ముగిసింది. ఇక, పోలి… Read More
విజయసాయి రెడ్డికి మోడీ సర్కార్ ఛైర్మన్ పదవి ఆఫర్: లిస్ట్లో టీఆర్ఎస్ ఎంపీ కూడాన్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం.. వైఎస్ఆర్ కాంగ్రెస్తో సన్నిహిత సంబంధాలను కోరుకుంటోందనడానికి మరో ఉదాహరణగా చెప్పుకొనే కీల… Read More
Rasi Phalalu (10th Oct 2021) | రోజువారీ రాశి ఫలాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
తెలుగురాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు : రాష్ట్రపతి ఆమోదం..!!ఏపీ- తెలంగాణ హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసారు. ఏపీకి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా..తెలంగాణకు జస్టి… Read More
0 comments:
Post a Comment