Tuesday, February 19, 2019

జ‌గ‌న్ తో కిల్లి కృపారాణి భేటీ : 28న వైసిపి లోకి ఎంట్రీ : ఎంపీగానా.. ఎమ్మెల్యేగానా..!

కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసిపి అధినేత జ‌గన్ తో భేటీ అయ్యారు. ఈ నెల 28న అమ‌రావ‌తిలో అధికారికంగా వైసిపి లో చేర‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. శ్రీకాకుళం జిల్లా కు చెందిన కృపారాణి 2009 లో ఎంపీగా గెలిచి ఆ త‌రువాత కేం ద్ మంత్రి అయ్యారు. ఇక‌, ఇప్పుడు వైసిపి లో చేరుతున్న కృపారాణికి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EiuZCO

0 comments:

Post a Comment