ఈ- సిగరెట్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని స్వాగతించింది గోవా కాంగ్రెస్ విద్యార్థి అనుబంధ సంస్థ నేషనల్ స్టూడెంట్స్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా.అంతేకాదు మిగతా పొగాకు ఉత్పత్తులపై కూడా నిషేధం విధించాలని కోరింది. ఈ మేరకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ కేంద్రఆర్థికశాక మంత్రి నిర్మలాసీతారామన్కు లేఖ రాశారు ఎన్ఎస్యూఐ గోవా చీఫ్ అహ్రాజ్ ముల్లా.ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Dod3Q
ఈ-సిగరెట్లే కాదు... ఇక్కడ అన్ని పొగాకు ఉత్పత్తులపై బ్యాన్ విధించండి
Related Posts:
సర్వే సత్యాలు: వివాదాలకు కేరాఫ్గా ఉండే ట్రంప్ దొరకు ట్విటర్లో యమ ఫాలోయింగ్..!అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్కువగా తన వివాదాస్పద వ్యాఖ్యలతోనే వార్తల్లో నిలుస్తూ ఉంటారు. చాలామంది విదేశీయులు ఆయనంటే కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్… Read More
చంద్రబాబుకు వంత పాడుతున్న బీజేపీ: వైఎస్ జగన్కు వార్నింగ్!అమరావతి: భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ నాయకులు కొన్ని కీలక విషయాల్లో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి వంత పా… Read More
అక్కాచెల్లెళ్ల కిడ్నాప్... రెండు నెలలుగా అత్యాచారం...! తప్పించుకున్న చెల్లెలుఇద్దరు అక్కాచెల్లెల్లను కిడ్నాప్ చేసి ఓ వ్యక్తి రెండు నెలలుగా అత్యాచారానికి ఒడిగట్టాడు. అయితే కిడ్నాపర్ బారి నుండి తప్పించుకున్న చెల్లెలు పోలీసులకు పి… Read More
పార్లమెంట్ కు డుమ్మా కొట్టొద్దు..! కోరం ఉంటేనే సభ రసవత్తరంగా ఉంటుందన్న మోదీ..!!ఢిల్లీ/హైదరాబాద్ : శాసనాలు చేసే చట్ట సభలకు ప్రజా ప్రతినిధులు డుమ్మా కొడితే ఎబ్బెట్టుగా ఉంటుందని, అలా కాకుండా సభ్యులందరూ చట్టసభలకు హాజరైతే ఆ మజా వేరుంట… Read More
యూపీకి సింగ్, మహారాష్ట్రకు పాటిల్.. బీజేపీ కొత్త బాస్ల నియామకంన్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ .. పార్టీ బలోపేతంపై ఫోకస్ చేసింది. మరికొద్ది నెలల్లో ఎన్నికలు ఉన్న మహారాష్ట్రలో పార్టీ పరి… Read More
0 comments:
Post a Comment