పాట్నా: బీహార్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తమ పశువులను దొంగతనం చేస్తున్నాడంటూ 32 ఏళ్ల ఓ వ్యక్తిని గ్రామస్తులు కొట్టి చంపారు. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడికి పాల్పడిన నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పాట్నా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mvjQl8
పశువులను దొంగిలించే యత్నం: గంటలపాటు కొట్టడంతో వ్యక్తి మృతి
Related Posts:
డీకే. శివకుమార్ కు నో బెయిల్, 25 వరకు తీహార్ జైలే, ఇంకా చాల మంది ఉన్నారు !న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డీకే. శివకుమార్ కు బెయిల్ రాలేదు. సెప్టెంబర్ 25వ తేదీన బెయిల్ ఇచ్చే వ… Read More
చంద్రబాబుకు మరో షాక్.. అధినేతకు సన్నిహితుడిగా శివప్రసాద్.. టీడీపీలో శివప్రసాద్ కీ రోల్!మాజీ ఎంపీ శివప్రసాద్ టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. అధినేత చంద్రబాబుకు ఆప్తుడిగా ఉన్నా..పార్టీ అధినేతగా ఆయన మాట ఏనాడు కాదనలేదు. చిత్తూరు జిల్లాల… Read More
రేషన్ బియ్యం దొడ్డిదారి పడుతుందన్న ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి .. అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పారంటేతెలంగాణ అసెంబ్లీలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తెలంగాణ ప్రభుత్వ అసమర్థతను బయటపెట్టారు. ప్రభుత్వం నిరుపేదల కోసం ఇస్తున్న రేషన్ బియ్యం ఎలా పక్కదారి పడుతున… Read More
సభా పర్వం ... ఐటీఐఆర్ పై రగడ ... తీర్మానం కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్టుతెలంగాణ అసెంబ్లీలో ఐటీఐఆర్ పై రగడ కొనసాగింది. ప్రశ్నోత్తరాల సమయంలో అసెంబ్లీ ఒక్కసారిగా వేడెక్కింది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య తీవ్ర వాగ్వాదం … Read More
Chandrayaan-2 : రోజులు ముగిశాయి...విక్రమ్ ల్యాండర్పై ఆశలు ఆవిరైనట్లే..!ఇస్రో చంద్రుడిపైకి ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 చివరి నిమిషంలో ట్రాక్ తప్పింది. చంద్రయాన్-2లోని ల్యాండర్ విక్రమ్ ఇస్రోకు ఎలాంటి సంకేతాలు … Read More
0 comments:
Post a Comment