Friday, September 20, 2019

క్షమించండి.. హౌడీ మోడీకి హజరుకాలేకపోతున్నాను : తులసీ గబ్బర్డ్

మరో రెండు రోజుల్లో అమేరికాలో అతిపెద్ద సభ జరగబోతుంది. అమేరికాలో చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా ప్రవాస భారతీయులు సుమారు 50వేల మందితో హౌది,మోడీ సభను ఏర్పాటు చేశారు. ఈనెల 22 జరగనున్న సభలో ఒకే వేదికపై అగ్రరాజ్య అధిపతి అయిన ట్రంప్‌తో పాటు భారత ప్రధాని మోడీ ఓకే వేదికను పంచుకోనున్నారు.ముఖ్యంగా 2020లో అమేరికా అధ్యక్ష ఎన్నికలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30c1vmB

0 comments:

Post a Comment