మరో రెండు రోజుల్లో అమేరికాలో అతిపెద్ద సభ జరగబోతుంది. అమేరికాలో చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా ప్రవాస భారతీయులు సుమారు 50వేల మందితో హౌది,మోడీ సభను ఏర్పాటు చేశారు. ఈనెల 22 జరగనున్న సభలో ఒకే వేదికపై అగ్రరాజ్య అధిపతి అయిన ట్రంప్తో పాటు భారత ప్రధాని మోడీ ఓకే వేదికను పంచుకోనున్నారు.ముఖ్యంగా 2020లో అమేరికా అధ్యక్ష ఎన్నికలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30c1vmB
క్షమించండి.. హౌడీ మోడీకి హజరుకాలేకపోతున్నాను : తులసీ గబ్బర్డ్
Related Posts:
Taliban talks: కాబూల్ లో కౌంట్ డౌన్, తాలిబన్లు, అమెరికా పెత్తనం పీక్ స్టేజ్ లో, ఏం చేశారని !కాబూల్/ వాషింగ్టన్/ న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ లో గత 20 సంవత్సరాల నుంచి ఆహో ఓహో అంటూ పొడిచేసిన అమెరికా ఇప్పుడు పెట్టేపేడా సర్దుకుని వెళ్లి పోవడానికి సి… Read More
విశాఖను ఏపీ రాజధానిగా గుర్తించినట్లు వచ్చిన వార్తలపై కేంద్రం క్లారిటీ: రెఫరెన్స్ సిటీగావిశాఖపట్నం: సాగర నగరం విశాఖపట్నం పేరు ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. విశాఖపట్నాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర పరిపాలన రాజధానిగా గుర్తించి… Read More
Surabhi Vani Devi : ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన సురభి వాణీ దేవి...దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె,విద్యావేత్త సురభి వాణీదేవీ ఆదివారం(ఆగస్టు 29) ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ప్రొటెం చైర్… Read More
శ్రీ కృష్ణాష్టమి స్మార్ధ, వైష్ణవ సాంప్రదాయ వేడుకలలో వ్యత్యాసండా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నా… Read More
వైఎస్ జగన్ నెత్తిన పాలుపోసిన తెలుగుదేశం: విశాఖను ఏపీ రాజధానిగా గుర్తించిన కేంద్రంవిశాఖపట్నం: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించి.. రెండు సంవత్సరాలు దాటిపోయింది. అయినప్పటికీ- ఈ … Read More
0 comments:
Post a Comment