తెలంగాణ అసెంబ్లీలో ఐటీఐఆర్ పై రగడ కొనసాగింది. ప్రశ్నోత్తరాల సమయంలో అసెంబ్లీ ఒక్కసారిగా వేడెక్కింది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో అభివృద్ధి బాటలో పయనించాలనే ఉద్దేశంతో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఐటీఐఆర్ ను మంజూరు చేసిందని , అయితే ఆ ప్రాజెక్టు ఇప్పటివరకు ఎందుకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QwbAXo
సభా పర్వం ... ఐటీఐఆర్ పై రగడ ... తీర్మానం కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్టు
Related Posts:
లాక్డౌన్ ఘోరం: ఆకలితో ముగ్గురు మృతి.. కడుపుమంటతో హింసకు దిగుతోన్న వలస కూలీలు..అంతా భయపడ్డట్లే జరుగుతోంది. లాక్ డౌన్ దెబ్బకు అన్నం దొరక్క పేదలు చనిపోతున్నారు. కనీసం భిక్షమెత్తే అవకాశం కూడా లేక సొంత పిల్లల్ని చంపుకునేదాకా వెళుతున్… Read More
Coronavirus: కరోనా హాట్ స్పాట్ బెంగళూరు, సీల్ డౌన్ !, సిలికాన్ సిటీలో 76 మందికి, ప్రభుత్వం !బెంగళూరు: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (COVID 19) తాండవం చేస్తోంది. కరోనా వైరస్ ను అరికట్టడానికి ప్రపంచం అంతా ప్రస్తుతం లాక్ డౌన్ అనే రామబాణం అనే అయు… Read More
14 తరువాత లాక్డౌన్ ఎత్తివేత: హాట్స్పాట్లు, రెడ్జోన్లకు మాత్రమే పరిమితం: సీఎం తాజా వ్యూహంతిరువనంతపురం: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా ప్రకటించిన లాక్డౌన్ ముగింపు దశకు వచ్చింది. మరో రెండు రోజుల్లో దేశవ్యాప్త న… Read More
కరోనా వార్నింగ్: మాస్కు లేకుండా బయటికొస్తే రూ. 5వేల జరిమానా లేదా మూడేళ్ల జైలు, ఏ సిటీలోనంటే?గాంధీనగర్: దేశంలో కరోనావైరస్ విస్తరిస్తున్న క్రమంలో పలు రాష్ట్రాలు కరోనా కట్టడి కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఏప్రిల్ 30 … Read More
ఏపీలో కరోనా: జనసేనతో వైసీపీ పొత్తు.. చిరంజీవి పేరును ప్రస్తావిస్తూ విజయసాయి అనూహ్య కామెంట్లుఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తిపై వెల్లువెత్తుతోన్న రాజకీయ విమర్శలు పీక్స్ కు చేరాయి. కరోనా కట్టడిలో సీఎం జగన్ ఫెయిలయ్యారంటూ టీడీపీ చీఫ్ చంద్రబాబ… Read More
0 comments:
Post a Comment