తిరువనంతపురం: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా ప్రకటించిన లాక్డౌన్ ముగింపు దశకు వచ్చింది. మరో రెండు రోజుల్లో దేశవ్యాప్త నిర్భం ముగియబోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పలు రాష్ట్రాలు స్వచ్ఛందంగా లాక్డౌన్ను కొనసాగించడానికి ముందుకొస్తున్నాయి. తెలంగాణ, ఒడిశా, పంజాబ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి కొన్ని రాష్ట్రాల్లో ఈ నెల 14వ తేదీ తరువాత కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yMUQlY
Sunday, April 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment