అంతా భయపడ్డట్లే జరుగుతోంది. లాక్ డౌన్ దెబ్బకు అన్నం దొరక్క పేదలు చనిపోతున్నారు. కనీసం భిక్షమెత్తే అవకాశం కూడా లేక సొంత పిల్లల్ని చంపుకునేదాకా వెళుతున్నారు. ఊహించినట్లుగానే లాక్ డౌన్ ఆకలి కాటుకు మొదట బలైనవాళ్లు.. మారుమూల గ్రామాల్లోని దళితగిరిజనులే. అందరికీ ఆహారం అందిస్తామన్న ప్రభుత్వాల హామీలు.. చాలా చోట్ల ఫైళ్లకే పరిమితమైపోయాయి. ఎప్పటిలాగే, అవి ఆకలి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V1a0g3
లాక్డౌన్ ఘోరం: ఆకలితో ముగ్గురు మృతి.. కడుపుమంటతో హింసకు దిగుతోన్న వలస కూలీలు..
Related Posts:
ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి: సభ నుండి పారిపోయారు: ప్రివిలేజ్ నోటీసు ఇస్తాం: చంద్రబాబు ఫైర్..!ముఖ్యమంత్రి జగన్పై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అసత్య వాదనతో ముఖ్యమంత్రి సభలో తన పైనే సవాల్ చేసారని చంద్రబాబు… Read More
అప్పుడు జగన్ గుడ్డి గుర్రం పళ్లు తోముతున్నారేమో..! ఏపి సీఎం పై లోకేష్ ఘాటు వ్యాఖ్యలు..!!అమరావతి/హైదరాబాద్ : ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో ట్వీట్ల యుద్దం కొనసాగుతోంది. ఏపి మాజీ సీఎం తనయుడు నారా లోకేష్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మరోసారి రెచ్చిపోయా… Read More
జన్ధన్ బ్యాంక్ అకౌంట్లలో రూ. లక్ష కోట్ల డిపాజిట్లు...!నిరుపేదలు నిర్వహించే జన్ధన్ బ్యాంకు అకౌంట్లలో అక్షరాల లక్ష కోట్ల రుపాయాలు డిపాజిట్లు దాటాయని కేంద్రం ప్రకటించింది. పార్లమెంట్ ఆర్ధిక మంత్రిత్వ శాఖ వి… Read More
శృంగారంలో హీరోలు.. కండోమ్ వాడకంలో జీరోలు: ఇదీ మనదేశ మగాళ్ల పరిస్థితిజూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవంను పాటిస్తున్నాం. జనాభా పెరుగుదలకు రకరకాల కారణాలున్నాయి. ప్రధానంగా ప్రజల్లో అవగాహన లేకపోవడంతో జనాభా పెరిగిపోతోంది. కొందర… Read More
త్వరలో గోవా క్యాబినెట్ విస్తరణ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అవకాశం?, నడ్డాతో సీఎం సావంత్ భేటీన్యూఢిల్లీ : ఇటీవలే బీజేపీలో చేరిన 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో గోవా సీఎం ప్రమోద్ సావంత్ హైకమాండ్ వద్దకు వచ్చారు. ఇవాళ ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రె… Read More
0 comments:
Post a Comment