ఏపీ అధికార పార్టీ వైసీపీలో కొందరు సీనియర్లు అసహనంతో కనిపిస్తున్నారు. నాడు కేబినెట్ కూర్పులో అవకాశం ఇవ్వలేదు. రెండున్నారేళ్లు సమయం చెప్పారు. సామాజిక సమీకరణాల పేరుతో మంత్రి మండలి ఏర్పాటు చేసారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ సీనియర్లకు తగిన ప్రాధాన్యత కల్పించలేదు. ఇక..తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సంఖ్య పెంచుతున్నారు..అందులో అయినా అవకాశం వస్తుందని భావిస్తే అక్కడా నిరాశే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AMgAfP
వైసీపీ సీనియర్లలో అసహనం: టీటీడీలోనూ పట్టించుకోలేదు :సీఎం జగన్ వారికే ఎందుకిచ్చారంటే..!!
Related Posts:
మళ్లీ తెరపైకి ప్రత్యేక హోదా- అఖిలపక్ష భేటీలో ప్రధానిని కోరిన విజయసాయిరెడ్డిపార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన వర్చువల్ విధానంలో ఏర్పాటైన అఖిలపక్ష సమావేశంలో రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు… Read More
ఢిల్లీ బాంబు దాడి మా పనే... సోషల్ మీడియాలో ప్రకటించిన ఆ సంస్థ... అనుమానిస్తున్న దర్యాప్తు సంస్థలు..దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో చోటు చేసుకున్న బాంబు పేలుడు తమ పనేనని జైష్ ఉల్ హింద్ అనే సంస్థ ప్రకటించింది. దీనికి సంబంధించిన స్కీన్ ష… Read More
శ్యామ్ పిట్రోడాకు చెబుతా.. అమెరికాలో వంటకాలు చేయండి, తమిళ చెఫ్లతో రాహుల్ గాంధీ..తమిళనాడుకు చెందిన చెఫ్లకు రాహుల్ గాంధీ అడగక్కుండానే అభయం ఇచ్చారు. తమిళనాడులో విలేజ్ కుకింగ్ చానల్ పాపులర్ యూ ట్యూబ్ చానెల్.. వీరు రకరకాల ఫుడ్ అందజేస్… Read More
మంజురాణి: బాక్సింగ్ గ్లవ్స్ కొనే శక్తి లేదు.. కానీ భారత ఒలింపిక్స్ ఆశాకిరణంగా మారారు- BBC ISWOTYఏదైనా సాధించాలన్న పట్టుదల ఉండాలేగానీ, విజయం అనేది పెద్ద విషయంకాదని మంజురాణి నిరూపించారు. చిన్నతనం నుంచి తనకు ఇష్టమైన ఏ ఆటనైనా దీక్షతో, నిబద్ధతో ఆడేవార… Read More
నిమ్మగడ్డపై కామెంట్లు తగదు.. వైసీపీ నేతలపై వర్ల రామయ్య విసుర్లుఏపీలో పంచాయతీ ఎన్నికల వేళ మాటల యుద్ధం జరుగుతోంది. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య కౌంటర్ అటాక్ నడుస్తోంది. ఎస్ఈసీకి అనుకూలంగా టీడీపీ, వ్యతిరేకం… Read More
0 comments:
Post a Comment