Sunday, April 12, 2020

కరోనా వార్నింగ్: మాస్కు లేకుండా బయటికొస్తే రూ. 5వేల జరిమానా లేదా మూడేళ్ల జైలు, ఏ సిటీలోనంటే?

గాంధీనగర్: దేశంలో కరోనావైరస్ విస్తరిస్తున్న క్రమంలో పలు రాష్ట్రాలు కరోనా కట్టడి కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. గుజరాత్ రాష్ట్రంలో కూడా కరోనా ఎక్కువగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నివారణ చర్యలకు ఉపక్రమించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yVEo35

Related Posts:

0 comments:

Post a Comment