ఒడిషా: భారత వైమానిక దళం మంగళవారం ఒడిశా తీరంలో ఆస్ట్రా ఎయిర్-టు-ఎయిర్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణిని ప్రయోగించేందుకు సుఖోయ్-30 ఎంకేఐను వినియోగించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడ్డ ఈ క్షిపణికి ఉపరితలంలో విధించిన లక్ష్యాన్ని చేధించడంలో విజయవంతం అయ్యిందని రక్షణశాఖ తెలిపింది. ఈ క్షిపణి చేరడంతో భారత రక్షణశాఖ మరింత బలోపేతం అయ్యింది. ఇక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IbJrOz
ఆస్ట్రా క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన ఇండియన్ ఎయిర్ఫోర్స్
Related Posts:
నీలం సాహ్నీకి సడన్ షాక్: చివరి నిమిషంలో బీజేపీ కీలక నిర్ణయం: టీడీపీ, జనసేనను ఫాలోఅమరావతి: రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించడానికి కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ సమాయాత్తమౌతోన్న వేళ.. భారతీయ జనతా పార్టీ రాష్ట్రశ… Read More
లాక్డౌన్: కాస్సేపట్లో సీఎం అత్యున్నత స్థాయి భేటీ: షాపింగ్ మాల్స్, మల్టీ ప్లెక్స్, ఆలయాలు క్లోజ్ముంబై: సెకెంండ్ వేవ్లో కరోనా వైరస్ మహారాష్ట్రలో అడ్డు, అదుపు లేకుండా విజృంభిస్తోంది. వేల సంఖ్యలో కరోనా కేసులు పుట్టుకొస్తోన్నాయి. దేశం మొత్తం మీద నమో… Read More
మళ్లీ తెరపైకి ప్రత్యేక హోదా- పుదుచ్చేరికి ఇస్తోంది, ఏపీకి ఇవ్వాల్సింది ఒకటి కాదా ?ప్రత్యేక హోదా.. ఏపీకి పరిచయం అక్కర్లేని పేరు. కానీ అందనంత దూరం. గతంలో రెండుసార్లు సార్వత్రిక ఎన్నికలు వచ్చినప్పుడు హామీగా కనిపించిన ప్రత్యేక హోదా ఇప్ప… Read More
కరోనా మహమ్మారి ఉగ్రరూపం .. ప్రపంచంలో మూడో స్థానంలో భారత్ , 81,466 కొత్త కేసులు , 469 మరణాలుభారత దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . ఉగ్రరూపం దాలుస్తోంది . రోజురోజుకు పెరుగుతున్న కేసులు ఆందోళనకరంగా మారుతున్నాయి. గత 24 గంటల్లో భారతదేశం 81,4… Read More
ఘోర రైలు ప్రమాదం.. సొరంగంలో పట్టాలు తప్పిన రైలు.. 36 మంది మృతి,72 మందికి గాయాలు...తైవాన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. శుక్రవారం(ఏప్రిల్ 2) ఉదయం ఓ రైలు పట్టాలు తప్పడంతో 36 మంది మృతి చెందారు. మరో 72 మంది గాయపడ్డారు. తైతుంగ్కు వెళ్తు… Read More
0 comments:
Post a Comment