భారత దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . ఉగ్రరూపం దాలుస్తోంది . రోజురోజుకు పెరుగుతున్న కేసులు ఆందోళనకరంగా మారుతున్నాయి. గత 24 గంటల్లో భారతదేశం 81,466 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు రోజువారీ కొత్త కేసుల పెరుగుదల అక్టోబర్ ప్రారంభం నుండి ఇదే అత్యధికంగా నమోదైంది, అయితే 469 రోజువారీ కొత్త మరణాలతో మరణాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ulSAdb
కరోనా మహమ్మారి ఉగ్రరూపం .. ప్రపంచంలో మూడో స్థానంలో భారత్ , 81,466 కొత్త కేసులు , 469 మరణాలు
Related Posts:
చరిత్రలో తొలిసారి.. లాల్ దర్వాజలోనూ నిరాడంబరంగా బోనాలు.. పడుగపూట భార్యతో బీరు.. వైరల్..తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు రూపమైన ఆషాఢ మాసం బోనాల పండుగ ముగింపు దశకు చేరింది. నాలుగోదైన చివరి ఆదివారం పాతబస్తీ లాల్దర్వాజలో మహంకాళి అమ్మవారికి బోన… Read More
రాజస్థాన్ సంక్షోభం: 22 లోగా బలపరీక్ష - సీఎం గెహ్లాట్ అనూహ్యం.. అవసరంలేదన్న బీజేపీ..ఆసక్తికర ట్విస్ట్రాజస్థాన్ రాజకీయ సంక్షోభం అనూహ్య మలుపులు తిరుగుతున్నది. రెబల్ నేత సచిన్ పైలట్ వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ అనర్హత నోటీసులుజారీ చేసిన … Read More
జర్వం వస్తే టాబ్లెట్ వేస్కొని రండి: తమిళ నర్సుల నిర్బంధం, హైదరాబాద్ ఆస్పత్రి నిర్వాకంహైదరాబాద్: కరోనా మహమ్మారి విజృంభిస్తున్నవేళ పలు ప్రైవేటు ఆస్పత్రులు అమానుషంగా ప్రవర్తిస్తున్నాయి. వైద్యం కోసం వస్తున్న రోగులకు లక్షలాది రూపాయల బిల్లుల… Read More
చైనా మెడ వంచేలా: సరిహద్దుల్లో భారత బ్రహ్మాస్త్రం: వైమానిక దళ కమాండర్ల కీలక భేటీ: 22 నుంచిన్యూఢిల్లీ: లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద తరచూ వివాదాలను సృష్టిస్తూ యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోన్న చైనా మెడ వంచేలా భారత్ మరో కీలక నిర్ణయాన్ని తీస… Read More
ఇక కరోనా అంతమే!: చిలుకూరు బాలాజీ ఆలయంలో అద్భుతంహైదరాబాద్: నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో ఆదివారం ఉదయం ఒక అద్భుతం జరిగింది. తెల్లవారుజామున ఆలయానికి వచ్చిన అర్చకుడు సురేష్ మహరాజ్.. స్వామివారి … Read More
0 comments:
Post a Comment