అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్పై టీడీపీ నేత నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఏపీ రాజధానిపై జగన్ కుట్ర పన్నారని మండిపడ్డారు. ప్రజలు నిర్మించుకొంటున్న రాజధానిని .. కాదు అనే అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు. ఈ మేరకు జగన్ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు నారా లోకేశ్. రాజధానిపై జగన్ వైఖరి సరికాదని .. కుట్ర పన్నుతున్నారని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q2jC9Z
ఆంధ్రుల మనోభావాలంటే జగన్కు లెక్కలేదు.. ఏపీ సీఎంపై లోకేశ్ నిప్పులు
Related Posts:
చికెన్, పాలు ఒకే దగ్గర అమ్మితే మత విశ్వాసాలు దెబ్బతింటాయి : బీజేపీ ఎమ్మెల్యేచికెన్,పాలు ఒకే దగ్గర అమ్మకూడదంటూ మధ్యప్రదేశ్కు చెందిన ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యే వింత వాదన తీసుకువచ్చాడు. ఇలా ఒకే దగ్గర రెండు అమ్మడం ద్వార మత విశ్వా… Read More
దీర్ఘకాలిక లక్ష్యాలపై ఫోకస్.. టార్గెట్ ఏంటో వివరించిన మంత్రి కేటీఆర్హైదరాబాద్ : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి కేటీఆర్ ప్రణాళికపై ఫోకస్ చేశారు. వచ్చే నాలుగేళ్లలో సాధించాల్సిన లక్ష్యాల గురించి వ్… Read More
100 రోజుల్లో చేసిందేంటీ ? ఏపీ సీఎం జగన్పై దేవినేని ఫైర్అమరావతి : ఏపీ సీఎం జగన్పై ఓ రేంజ్లో ఫైరయ్యారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ఏపీలో పాలన తిరోగమనంలో సాగుతుందని విమర్శించారు… Read More
మెట్రోలో మందుబాబు హల్చల్.. మహిళలను తిడుతూ.. డ్యాన్స్ చేస్తూ..! (వీడియో)హైదరాబాద్ : మెట్రో రైలులో మందుబాబు హల్చల్ చేశాడు. తాగిన మైకంలో తూలుతూ నోరు జారాడు. మహిళా ప్రయాణీకులను ఉద్దేశించి బూతులు వల్లించినట్లు తెలుస్తోంది. మొ… Read More
బీజేపీ చీఫ్ అమిత్ షా పర్యటన రద్దు.. ఢిల్లీలో బిజీ షెడ్యూల్ ఉన్నందునే ..హైదరాబాద్ : తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రావడం లేదని బీజేపీ ప్రకటించింది. ఈ నెల 17న ఢిల్లీలో బిజీ షెడ… Read More
0 comments:
Post a Comment