అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బీసీ సబ్ ప్లాన్ పైన చర్చ జరిగింది. ఈ సమయంలో ప్రభుత్వం వర్సెస్ ప్రభుత్వంగా కనిపించింది. ప్రజాప్రతినిధులు ప్రశ్నించిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పారు. వారి సమాధానాలపై ఎమ్మెల్యేలు పెదవి విరిచారు. ఈ ఆసక్తికరమైన సంఘటన గురువారం ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకుంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SyWZdr
అసెంబ్లీలో ప్రభుత్వంXప్రభుత్వం: గళమెత్తిన ఎమ్మెల్యేలు, సొంత పార్టీనే ఇరకాటంలో పడేశారు
Related Posts:
ఇంటర్ ఫలితాల్లో తప్పులు దొర్లాయి : తప్పుచేసినవారిపై చర్యలు, జనార్ధన్ రెడ్డి స్పష్టీకరణహైదరాబాద్ : ఇంటర్ ఫలితాల ప్రకటనల్లో తప్పులు దొర్లినట్టు విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. త్రిసభ్య కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు సమర్ప… Read More
తాగారు, తూళారు, కర్రలతో పరుగెత్తారు : కూకట్ పల్లిలో విద్యార్థుల బీభత్సం, అరెస్ట్హైదరాబాద్ : వారంత ప్రముఖ బిజినెస్ స్కూల్ లో చదువుతున్నారు. ఫ్రెండ్స్ కదా అని పార్టీ చేసుకున్నారు. మందు ఎక్కింది, పాత విషయాలు గుర్తొచ్చింది. ఇంకేముంది … Read More
లైంగికదాడి, తర్వాత హత్య : శ్రావణి హత్యపై పోస్టుమార్టం రిపోర్ట్, ఒకరి అరెస్ట్యాదాద్రి : విద్యార్థిని శ్రావణి హత్యకు సంబంధించి వివరాలు పోస్టుమార్టం నివేదికలో వెల్లడయ్యాయి. తొలుత శ్రావణిపై అత్యాచారం చేశారని వైద్యులు పేర్కొన్నారు.… Read More
ఓ గజదొంగ ప్రేమ కథ : రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు.. ప్రియురాలి కోసం చోరీలు చేశాడుఅమీర్పేట : ప్రేమ కోసం జీవితాన్ని పణంగా పెట్టాడు. ప్రేమికురాలి కోసం ఏదైనా చేయడానికి సిద్ధమయ్యాడు. ఆమెనే సర్వసంగా భావించాడు. ఆమె సంతోషం కోసం ఆరాటపడ్డాడ… Read More
దూసుకొస్తున్న ఫొని.. ఈ నెల 30న తీరం దాటే అవకాశం..బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తుఫానుగా మారింది. ఇది సోమవారం నాటికి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫొనిగా నామకరణం… Read More
0 comments:
Post a Comment