అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బీసీ సబ్ ప్లాన్ పైన చర్చ జరిగింది. ఈ సమయంలో ప్రభుత్వం వర్సెస్ ప్రభుత్వంగా కనిపించింది. ప్రజాప్రతినిధులు ప్రశ్నించిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పారు. వారి సమాధానాలపై ఎమ్మెల్యేలు పెదవి విరిచారు. ఈ ఆసక్తికరమైన సంఘటన గురువారం ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకుంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SyWZdr
Friday, February 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment