అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ గురువారం నిప్పులు చెరిగారు. చంద్రబాబు పాలనలో ఏపీ దివాళా తీసిందన్నారు. రాష్ట్ర ఆదాయం పెరగలేదు కానీ ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగాయన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RJCRkk
దున్న వస్తున్నాడు... జగన్ను అంతమాట అంటారా?: టీడీపీపై బొత్స ఆగ్రహం
Related Posts:
టాలీవుడ్ రీఎంట్రీపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు: అంబటిపై దారుణంగా.. నవ్వులు!అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఆయన మళ్లీ సినిమాలు తీస్తారా? లేదా? అనే విషయంపై చర్చ జరుగుతూనే ఉంది. ఆయన అభిమ… Read More
సురేశ్ మానసిక పరిస్థితి బాగోలేదు, భూవివాదం ఎప్పటిదో, అతనికి సంబంధం లేదన్న తల్లి పద్మఅబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డిని హతమార్చిన సురేశ్కు మతిస్థిమితం సరిగా లేదని అతని తల్లి చెప్తున్నారు. గత కొన్నిరోజులగా అతనికి మతి సరిగా లేద… Read More
TSRTC Strike: కేసీఆర్ డెడ్లైన్ పెట్టినా.. ఎవరూ విధుల్లో చేరలేదు: అశ్వత్థామరెడ్డి, చర్చలకు ఓకేహైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నవంబర్ 5వ తేదీలోపు విధుల్లో చేరాలని స్వయంగా డెడ్లైన్ విధించినా ఎవరూ చేరలేదని ఆర్టీసీ జేఏసీ … Read More
సీఎస్ ను తొలిగించిన విధానం సరిగా లేదు: ఆ విషయంలో ఇచ్చిన బహుమానమా: ఐవైఆర్ సంచలనం..!రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేయటం పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొద్ది రోజులుగా సీఎస్ వ్యవహార శైలి పైన వస్తున్న అ… Read More
విజయది పాశవిక హత్య, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు, తహశీల్దార్ మర్డర్పై మంత్రి కేటీఆర్అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హఠాన్మరణంపై మంత్రి కేటీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. విజయ మృతిచెందారనే వార్త షాక్ కలిగించిందన్నారు. ఈ మేర… Read More
0 comments:
Post a Comment