Friday, February 8, 2019

సీఎం హోదాలోనే ఢిల్లీలో దీక్ష : రెండు ప్ర‌త్యేక రైళ్లు : జాతీయ నేత‌ల‌కు ఆహ్వానం..!

ఎన్నిక‌ల వేళ‌..చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి హోదా లో ఢిల్లీలో దీక్ష‌కు సిద్ద‌మ‌య్యారు. ఏపి భ‌వ‌న్ ప్రాంగ‌ణంలో సీయం ఈ నెల 11న ఉద‌యం 8 గంట‌ల నుండి రాత్రి 8గంట‌ల వ‌ర‌కు దీక్ష చేయాల‌ని నిర్ణియంచారు. ఇందు కోసం ఏపి నుం డి రెండు ప్ర‌త్యేక రైళ్లు ఏర్పాటు చేసారు. ఈ నెల 12 రాష్ట్రప‌తిని క‌లిసి విన‌తి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SBXlQp

Related Posts:

0 comments:

Post a Comment