Friday, February 8, 2019

జయరాం హత్య కేసు హైదరాబాద్‌కు షిఫ్ట్: ట్విస్ట్.. శిఖాచౌదరి పాత్రపై విచారణ!

హైదరాబాద్: ఎన్నారై వ్యాపారవేత్త జయరాం కేసు ఏపీలోని నందిగామ నుంచి హైదరాబాదుకు బదలీ అయిందని సీపీ అంజనీ కుమార్ గురువారం చెప్పారు. జయరాం కేసుకు సంబంధించిన ఫైలును కృష్ణా జిల్లా ఎస్పీ తమకు పంపించారని చెప్పారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తామని చెప్పారు. బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావును దర్యాఫ్తు అధికారిగా నియమించామని ఆయన తెలిపారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RPI6ig

0 comments:

Post a Comment