న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఐటీ డిపార్ట్మెంట్లో అవినీతి చేపలను ఏరివేసే ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా 15 మంది అవినీతి అధికారులను గుర్తించిన కేంద్రం వారిని తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిర్ణయం ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకుంది. ఇప్పటి వరకు నాలుగు దఫాలుగా ఐటీ శాఖలో అవినీతి ముద్ర పడ్డ అధికారులను కేంద్రం తొలగించింది. గత మూడు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2o0P8rh
అవినీతి ఐటీ అధికారులపై మరోసారి కేంద్రం కొరడా..ఈ సారి ఇంతమంది ఔట్
Related Posts:
ఈ సారి ఏపీని దెబ్బకొట్టిన గల్ఫ్ కంట్రీస్: కువైట్, దుబాయ్ ఎఫెక్ట్: అక్కడి నుంచి వచ్చిన వారిలోఅమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. అడ్డు అదుపు లేకుండా చెలరేగుతోంది. రాష్ట్రంలో పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గంటగంటకూ… Read More
షాకింగ్: చెవిలో కాల్చుకున్న భర్త.. తలలోంచి వెళ్లి భార్య మెడలోకి దూసుకెళ్లిన బుల్లెట్!గర్గావ్: సాధారణంగా సినిమాల్లోనే చోటు చేసుకునే ఘటనలు అప్పుడప్పుడు నిజ జీవితంలోనూ జరుగుతుంటాయి. అలాంటి ఘటనే హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లో చోటు చేసు… Read More
డాక్టర్ సుధాకర్ సంచలన వాగ్మూలం.. లేడీ కానిస్టేబుల్తో అలా చేయించి.. అర్ధనగ్నంగా మార్చారంటూ..ఎన్-95 మాస్కుల వివాదంలో సస్పెన్షన్కు గురైన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ రావు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకువిశాఖ … Read More
గెట్ రెడీ జగన్: రెడీ అవుతోన్న మరో పిటీషన్: ఈ నిర్ణయంపై హైకోర్టుకు టీడీపీ: ముహూర్తంఅమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తోన్న తెల… Read More
చైనా బెదిరింపు ధోరణి: మా మీద వేలెత్తి చూపే ముందు ఒకసారి పునారాలోచించండి: డోర్ ఓపెన్బీజింగ్: ప్రపంచాన్ని తలకిందులు చేసిన పారేసిన కరోనా వైరస్కు జన్మనిచ్చినట్టుగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న చైనా వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. చేసిన పనికి పశ… Read More
0 comments:
Post a Comment