కర్నూలు: పవిత్ర తుంగభద్ర పుష్కరాల కోసం కర్నూలు జిల్లా ముస్తాబైంది. పుష్కరాలను విజయవంతం చేయడానికి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. దీనికోసం ఆయన శుక్రవారం మధ్యాహ్నం కర్నూలుకు రానున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. కేంద్ర ప్రభుత్వం జారీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pHzPiQ
పుష్కరాలకు కర్నూలు ముస్తాబు: భారీ బందోబస్తు: ఘాట్ల వివరాలివే: స్పెషల్ బస్సులు
Related Posts:
ప్రధాని రేసులో చంద్రబాబూ ఉన్నారు : కేసీఆర్ తో మాట్లాడా: మమతా కీలక వ్యాఖ్యలు..మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ ను కలిసిన మమతా..జాతీయ స్థాయ రాజకీయాల పై స్పందించారు. తాను ప్రదాని పదవిని … Read More
పుల్వామా దాడులు: ఆ దేశ తరహా దాడులు జరుగుతాయని ముందే హెచ్చరించిన ఇంటెలిజెన్స్జమ్ముకశ్మీర్లో అతిపెద్ద ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 44 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఈ దాడికి తెగబడింది జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ. దాడ… Read More
మోడీ ముందు రెండే మార్గాలు: ఉగ్రదాడులను ఎలా తిప్పి కొడుతారు..?పుల్వామాలోని అవంతిపురాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. జమ్మూకశ్మీర్ చరిత్రలోనే భద్రతా బలగాలపై ఇల… Read More
వీకెండ్ స్పెషల్ : ఛలో ఆక్సిజన్ పార్క్.. కండ్లకోయహైదరాబాద్ : కండ్లకోయ 'ఆక్సిజన్ పార్క్'. ప్రేమికుల రోజుతో ఒక్కసారిగా ఫేమస్ అయిన పేరు. ప్రేమజంటకు భజరంగ్ దళ్ కార్యకర్తలు పెళ్లి చేసిన ప్రదేశం. హైదరాబాద్… Read More
అభ్యుదయ బ్యాంకులో క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఅభ్యుదయ బ్యాంకులో పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 100 క్లర్కు పోస్టులను భర్తీ చేయనుంది. క్లర్కు పోస్టులకు అ… Read More
0 comments:
Post a Comment