హైదరాబాద్: దసరాకు ముందు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్లు రేట్లు పెంచుతూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. దసరా పండగను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ప్లాట్ ఫాం టికెట్ పెంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టికెట్ ధర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nv3mAm
Saturday, September 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment