చెన్నైలో ప్లెక్సీ పడి సాప్ట్వేర్ ఇంజినీర్ శుభశ్రీ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆమె మృతికి కారణమైన అన్నాడీఎంకే కోశాధికారి జయగోపాల్ను నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ప్లెక్సీ కట్టిన నలుగురు శనివారం బెయిల్ లభించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ వినిపిస్తోన్న క్రమంలో.. నలుగురికి బెయిల్ రావడం అనుమానాలకు తావిస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nnM5ct
నిన్న జయగోపాల్ అరెస్ట్.. ఇవాళ ప్లెక్సీ కట్టిన నిందితులకు బెయిల్...
Related Posts:
ఫలితాల ముందు పరేషాన్ చేస్తుండు..! కేసీఆర్ పర్యటనల మర్మం పద్మనాభుడికే తెల్వాలే..!!హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏది చేసినా కాస్త వెరైటీగానే ఉంటుంది. మీడియా సమావేశాల్లో మాట్లాడే అంశం నుండి బహిరంగ సమావేశాల… Read More
చంద్రబాబు ఓటమిని అంగీకరించలేకనే ప్రాణం లేని ఈవీఎంలపై ఆరోపణలు : జీవీఎల్వీవీ ప్యాట్ స్లిప్ల్లను యాబై శాతం కాదు, వంద శాతం స్లిప్లను వందసార్లు లెక్కించినా ఏపి సీఎం చంద్రబాబునాయుడు ఇంటికి పోవడంఖాయమని అన్నారు బీజేపీ రాజ్యసభ … Read More
మండ్యలో సుమలతకు చాన్స్: కేంద్ర మంత్రి పదవి, అదృష్టం: బసవానంద స్వామిజీ, సీఎం కొడుకు!బెంగళూరు: కర్ణాటకలో మండ్య లోక్ సభ నియోజక వర్గం ఫలితాల గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. మండ్య లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన సీఎం కుమారస్వామి కుమారుడు … Read More
బీహెచ్ఈఎల్లో ఇంజినీర్, సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలభారత హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఇంజినీర్/సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు… Read More
పొత్తు చిత్తవ్వడానికి క్రేజీ రీజన్ చెప్పిన రాహుల్..! అంతా కేజ్రీ నే చేసాడన్న కాంగ్రెస్ చీఫ్..!!దిల్లీ/హైదరాబాద్ : ఎన్నికలు ఫలితాలు మరి రెండు వారాల్లో వెలువడుతున్న క్రమంలో ప్రాంతీయ పార్టీ నేతలతో పాటు జాతీయ పార్టీ నేతలు కూడా ఒకరిపై ఒకరు విమర్శనాస్… Read More
0 comments:
Post a Comment