Saturday, September 28, 2019

నిన్న జయగోపాల్ అరెస్ట్.. ఇవాళ ప్లెక్సీ కట్టిన నిందితులకు బెయిల్...

చెన్నైలో ప్లెక్సీ పడి సాప్ట్‌వేర్ ఇంజినీర్ శుభశ్రీ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆమె మృతికి కారణమైన అన్నాడీఎంకే కోశాధికారి జయగోపాల్‌ను నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ప్లెక్సీ కట్టిన నలుగురు శనివారం బెయిల్ లభించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ వినిపిస్తోన్న క్రమంలో.. నలుగురికి బెయిల్ రావడం అనుమానాలకు తావిస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nnM5ct

0 comments:

Post a Comment