బెంగళూరు: కేపీసీసీ అధ్యక్షుడు, ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి డీకే. శివకుమార్ కుమార్తె ఐశ్వర్య, కాఫీడే కింగ్, దివంగత సిద్దార్థ హెగ్డే కుమారుడు అమార్థల వివాహ నిశ్చితార్థం అదిరిపోయే లెవల్లో జరిగింది. మాజీ సీఎం ఎస్ఎం. కృష్ణ కుటుంబ సభ్యులు, డీకే. శివకుమార్ కుటుంబ సభ్యులు, బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ శుభకార్యానికి హాజరైనారు. పొలిటికల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35JCMY7
Aishwarya:డీకే కుమార్తె ఐశ్వర్య నిశ్చితార్థం, పొలిటికల్ వార్ పక్కనపెట్టి హాజరైన సీఎం, అందరూ హ్యాపీ!
Related Posts:
ట్రంప్ అభిశంసన: బైడెన్ మీద, అమెరికా మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది?ఆగ్రహంతో దండెత్తి వచ్చిన అల్లరిమూకల నుంచి ప్రతినిధుల సభను సాయుధ భద్రతా బలగాలు రక్షించిన సరిగ్గా వారం రోజుల తర్వాత.. ఆ అల్లరి మూక మద్దతిస్తున్న దేశాధ్య… Read More
చర్చలు 120 శాతం ఫెయిల్.. 'ఉపా' చట్టాన్ని ప్రయోగిస్తారా? బ్రోకర్లతో చర్చలకు వెళ్లం.. రైతుల సంఘాల ఫైర్...చర్చలు మళ్లీ విఫలమయ్యాయి... వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతులు పట్టుబట్టడం,కేంద్రం ససేమిరా అనడం... మొత్తంగా ఏ పురోగతి లేకుండానే మరోసారి చర్చలు అసంపూర్తి… Read More
ట్రంప్ గప్ చుప్: బైడెన్కు అధికార బదిలీపై వీపీ మైక్ పెన్స్ కీలక ప్రకటన -Inauguration సాఫీగాఅమెరికా చరిత్రలోనే చెత్త ప్రెసిడెంట్ గా విమర్శలు ఎదుర్కొంటూ, ఇంకొద్ది రోజుల్లో గద్దె దిగిపోనున్న డొనాల్డ్ ట్రంప్.. కేపిటల్ భవంతి ఘటన తర్వాత ఆల్మోస్ట్ … Read More
డిజిటల్ రూట్: వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు: ఎల్డీఎఫ్ సర్కారు బడ్జెట్ టార్గెట్తిరువనంతపురం: కేరళ ఆర్థిక మంత్రి టీఎం థామస్ ఇసాక్.. లెఫ్ట్ డెమొక్రాటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) ప్రభుత్వ వార్షిక బడ్జెన్ను ప్రవేశపెట్టారు. ఉద్యోగ కల్పన, సా… Read More
ఇండోనేసియా భూకంపం: 42కు పెరిగిన మృతులు -వందల ఇళ్లు ధ్వంసం -చీకట్లో సులవేసి దీవిఆగ్నేయాసియాలో అత్యధిక జనాభా కలిగిన ఇండోనేసియా దేశంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. సులవేసి దీవిలో చోటుచేసుకున్న ఈ విపత్తులో మృతుల సంఖ్య 42కు పెరి… Read More
0 comments:
Post a Comment