విజయవాడ: ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ నేత కృష్ణంరాజుకు చేదు అనుభవం ఎదురైంది. దసర మహోత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు కుటుంబంతో సహా కృష్ణంరాజు ఆలయానికి వచ్చారు. అయితే, తనకు అనారోగ్యంగా ఉందని, ప్రత్యేక క్యూలైన్లో పంపాలని కృష్ణంరాజు కోరినా.. ఆలయ సిబ్బంది పట్టించుకోలేదు. అలిపిరి-తిరుమల నడకదారిలో భారీ నాగుపాము
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VlTlCL
కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజుకు అవమానం
Related Posts:
లోకేశ్ పరాజయం : ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఖాయం: 5200 ఓట్ల మెజార్టీరాష్ట్ర వ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తి రేకెత్తించిన మంగళగిరిలో లోకేశ్ ఓడిపోయారు. రాజధాని ప్రాంతం ఎక్కువగా ఉన్న మంగళగిరిలో లోకేశ్ పేరు ప్రకటించి… Read More
జగన్ డ్రీం కేబినెట్ సిద్దం: స్పీకర్గా ఇద్దరి పేర్లు పరిశీలన: మంత్రుల శాఖలు ఖరారు..!ఏపీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన వైసీపీ అధినేత జగన్ ఈ నెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడలోనే ప్రమాణ స్వీకారం చ… Read More
సీమలో అన్నీ పాయె! టీడీపీ నుంచి గెలిచింది బాబు, బాలయ్యే! 52 సీట్లల్లో టీడీపీ దక్కింది రెండే!కడప: అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సునామీ సృష్టించింది. అఖండ విజయాన్ని నమోదు చేసింది. తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. వైఎస్ఆర… Read More
మోడీకి అభినందనలు తెలిపిన అమేరికా... ఇతర అగ్రదేశాల నేతలు..భారతదేశ సార్వత్రిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన ప్రధాని మోడీకి ప్రపంచ దేశాల మహమహులు అభినందనలు తెలుపుతున్నారు. 50 సంవత్సరాల దేశ పార్లమెంట్ చరిత్రలో అ… Read More
ఓటమిపై నోరువిప్పిన పవన్ : రాజకీయాల్లో కొనసాగడంపై కామెంట్అమరావతి : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పును శిరసావహిస్తున్నట్టు స్పష్టంచేశారు పవన్ కల్యాణ్. విజయం సాధించిన వైసీపీకి అభినందనలు తెలిపారు. స్వచ్చమైన … Read More
0 comments:
Post a Comment