Sunday, September 1, 2019

దత్తత్రాయ ప్రస్థానం: రోహిత్ ఆత్మహత్యతో ఆరోపణలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి గవర్నర్ వరకు

హైదరాబాద్: రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్) కార్యకర్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన బండారు దత్తాత్రేయ భారతీయ జనతా పార్టీలో చేరి కీలక పదవులు చేపట్టారు. తాజాగా, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆయనను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా నియమించింది. తెలంగాణ కొత్త గవర్నర్‌గా సౌందర రాజన్, హిమాచల్‌కు దత్తాత్రేయ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Uq3oGq

Related Posts:

0 comments:

Post a Comment