న్యూఢిల్లీ : బద్ద శత్రువులు కలుసుకొన్నారు. వారిలో ఒకరు దేశ రాజకీయాలను శాసిస్తోన్న ప్రధాని మోడీ కాగా మరొకరు బెంగాల్లో రాజ్యమేలుతున్న దీదీ. మొన్నటివరకు కస్సు బుస్సు మీద ఉన్న నేతలు ఒక్కసారిగా కలువడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రధాని మోడీ జన్మదినం తర్వాత ఇద్దరు నేతలు మాట మంతీ ప్రాధాన్యం సంతరించుకుంది. మంగళవారం ప్రధాని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/308e3eQ
బద్ద శత్రువులు కలిసిన వేళ : మోడీకి దీదీ స్వీట్లు, కుర్తీ...
Related Posts:
20 ఏళ్ల నిర్బంధం.. 9 మంది పిల్లలకు తల్లి... సవతి కూతురికి ప్రత్యక్ష నరకం..మైనర్ అయిన తన సవతి కూతురిని కిడ్నాప్ చేయడమే కాకుండా.. ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకుని 9మంది పిల్లలకు తల్లిని చేసిన హెన్రీ మైకెల్ పియెట్(65) అనే వ్యక్తి… Read More
ఢిల్లీ అల్లర్లు : పెళ్లి కావాల్సిన ఆ జవాన్ ఇల్లు తగలబడింది.. మానవత్వం చాటుకున్న బీఎస్ఎఫ్..ఈశాన్య ఢిల్లీలోని ఖజూరి కాస్లో అల్లరిమూకలు తగలబెట్టిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ మహమ్మద్ అనీస్(29) ఇంటిని తాము పునర్నిర్మిస్తామని బీఎస్ఎఫ్ శనివారం ప్రకటిం… Read More
అంబాని కొడుకు పెళ్లితో ఢీ: 40 ఎకరాల్లో కర్ణాటక మంత్రి కుమార్తె పెళ్లిబెంగళూరు/ ముంబై/ బళ్లారి: పేదలు వారి స్థోమతను బట్టి సాంప్రధాయబద్దంగా వివాహాలు చేస్తారు. అయితే శ్రీమంతులు ఆడంబరాల కోసం వారి కుటుంబ సభ్యుల వివాహాలు చేస్… Read More
వీడియో వైరల్ : లోహ విహంగంలో శాంతి కపోతం...విమానంలో హల్చల్ చేసిన ప్రత్యేక అతిథిఅహ్మదాబాద్ : సోషల్ మీడియా విస్తరించడంతో ఏ చిన్న ఆసక్తికర ఘటన జరిగినా వెంటనే దావనంలా పాకిపోతోంది. ఈ మధ్య విమానాల్లో కొన్ని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.… Read More
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్: విచారణకు రంగంలోకి దిగిన సిట్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిట్ కు సంపూర్ణ అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపధ్యంలో సిట్ రంగంలోకి దిగింది . సీఆర్డీఏ రీజియన్ లో భూలా… Read More
0 comments:
Post a Comment