Tuesday, July 2, 2019

ఏపిలో ఏకు మేకవుతున్న కమలం..! జగన్ కు బీజేపీతోనే ప్రమాదమంటున్న నేతలు..!!

అమరావతి/హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్ కి ఏ పార్టీతోనూ పొత్తు లేదు. రాజకీయ రణక్షేత్రంలో ఒంటరి పోరుకే జగన్ ఎపుడూ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన పొత్తు కోసం అనేక పార్టీలు రెడీ అయినా కూడా జగన్ ససేమిరా అనేశారు. ఇక ఏపీలో అనుకున్నట్లుగానే బంపర్ మెజారిటేతో జగన్ అధికారంలోకి వచ్చారు. జగన్ కి ఇపుడు ఏపీలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xhqrmo

Related Posts:

0 comments:

Post a Comment