న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్లో జరగుతున్న హింసపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. టీఎంసీ, బీజేపీ మధ్య ఆధిపత్య పోరుతో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పదుల సంఖ్యలో కార్యకర్తలు చనిపోవడంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు 144 సెక్షన్ కూడా విధించారు. హింసపై దృష్టి ..సార్వత్రిక ఎన్నికల తర్వాత, ఎన్నికలకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XiGg18
బెంగాల్లో మదర్సాలు, అలర్ట్గా ఉండాలన్న హోంశాఖ
Related Posts:
ప్రాణాలు పోతున్నా లెక్కలేనితనం: విచ్చలవిడిగా శానిటైజర్ల సేవనం: జగన్ సొంతజిల్లాలో బహిరంగంగాకడప: రాష్ట్రంలో మద్యం అమ్మకాల నియంత్రణ, దశలవారీగా ఎత్తివేత కార్యక్రమాలు నిరుపేదల ప్రాణాలను హరించి వేస్తున్నాయి. మద్యానికి బానిసగా మారిన కొందరు మందుబాబ… Read More
టిక్టాక్ సింగర్ రాజు ఆత్మహత్య: ‘రాఖీ’పై పాటపాడి, ముందు రోజే బలవన్మరణంసిద్దిపేట: భారత్లో ఇటీవల నిషేధానికి గురైన టిక్టాక్తో పాటలు పాడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సిద్దిపేటకు చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల… Read More
వైజాగ్ క్రేన్ ప్రమాదంపై మంత్రి అవంతి కీలక ప్రకటన: రూ.50 లక్షల పరిహారం చెల్లించేలావిశాఖపట్నం: విశాఖపట్నంలో చోటు చేసుకున్న క్రేన్ ప్రమాదంలో మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల చొప్… Read More
చంద్రయాన్-2: ప్రజ్ఞాన్ రోవర్లో కదలికలు, బాగా పనిచేస్తోంది! చెన్నై టెక్కీ పరిశీలన, ఇస్రో శోధనచెన్నై: ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 మిషన్ పూర్తిగా విఫలం కాలేదని ఇప్పటికే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) స్పష్టం చేసిన విషయం తెలిసి… Read More
ఆగస్టు 6 వరకే జగన్ తాత్కాలిక ఆనందం - ఉసురు తప్పదన్న టీడీపీ - పాఠ్యాంశంగా తరలింపంటూ..మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే.. శ్రావణ శుక్రవారం మంచిరోజనే ఉద్దేశంతో జగన్ సర్కారు గెజిట్ నోటిషికేషన్ ఇచ్చింది. దాంతో కార్యనిర్వ… Read More
0 comments:
Post a Comment